Janasena: వైసీపీ నుంచి జనసేనలో చేరికలు.. పార్టీ కండువా కప్పుకున్న పలువురు క్షేత్రస్ధాయి నాయకులు
- వైసీపీ నుంచి జనసేనలో చేరికలు
- నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు
- వైసీపీ నుంచీ జనసేనలోకి వచ్చిన వారు స్వార్ధాన్ని వదిలేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేనా ఓ సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆధ్వర్యంలో పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేనలోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనసేనాలోకి చేరికలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి పలువురు క్షేత్రస్థాయి నాయకులు జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు.
జనసేన కేంద్ర కార్యాలయంలో నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో, జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగబాబు సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్నాం కనుక నాకే ఏదైనా చేసుకోవచ్చు.. అనే ఆలోచనతో ఉండొద్దని, మీతో పాటూ మిమ్మల్ని నమ్మిన వారికి ఉపయోగపడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొత్తగా పార్టీలో చేరిన వారికి సూచించారు. వైసీపీ నుంచీ జనసేనలోకి వచ్చిన వారు స్వార్ధాన్ని వదిలేయాలని అన్నారు. ప్రజల బాగోగులు చూడటం ప్రతీ జనసైనికుడి కర్తవ్యం అని తెలిపారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిన పాఠం అదేనని ఆయన అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నందున ఎంత వరకూ మంచి చేయగలం అని మాత్రమే ఆలోచించండడని పార్టీలో చేరిన వారికి సూచించారు. పార్టీలో చేరిన నాయకులు పార్టీకి తగినట్టుగా పని చేయడం, క్రమశిక్షణతో ఉండటం అవసరం అని తెలిపారు. చేరికల కార్యక్రంమలో ఎమ్ఎల్సీ హరిప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!