Janasena: వైసీపీ నుంచి జనసేనలో చేరికలు.. పార్టీ కండువా కప్పుకున్న పలువురు క్షేత్రస్ధాయి నాయకులు
- వైసీపీ నుంచి జనసేనలో చేరికలు
- నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు
- వైసీపీ నుంచీ జనసేనలోకి వచ్చిన వారు స్వార్ధాన్ని వదిలేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేనా ఓ సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆధ్వర్యంలో పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేనలోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనసేనాలోకి చేరికలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి పలువురు క్షేత్రస్థాయి నాయకులు జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు.
జనసేన కేంద్ర కార్యాలయంలో నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో, జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగబాబు సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్నాం కనుక నాకే ఏదైనా చేసుకోవచ్చు.. అనే ఆలోచనతో ఉండొద్దని, మీతో పాటూ మిమ్మల్ని నమ్మిన వారికి ఉపయోగపడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొత్తగా పార్టీలో చేరిన వారికి సూచించారు. వైసీపీ నుంచీ జనసేనలోకి వచ్చిన వారు స్వార్ధాన్ని వదిలేయాలని అన్నారు. ప్రజల బాగోగులు చూడటం ప్రతీ జనసైనికుడి కర్తవ్యం అని తెలిపారు.
Also Read
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- Cheating: కేటుగాళ్లు కంత్రీ స్కెచ్.. ‘తల్లికి వందనం’ డబ్బులు బురిడీ
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిన పాఠం అదేనని ఆయన అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నందున ఎంత వరకూ మంచి చేయగలం అని మాత్రమే ఆలోచించండడని పార్టీలో చేరిన వారికి సూచించారు. పార్టీలో చేరిన నాయకులు పార్టీకి తగినట్టుగా పని చేయడం, క్రమశిక్షణతో ఉండటం అవసరం అని తెలిపారు. చేరికల కార్యక్రంమలో ఎమ్ఎల్సీ హరిప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
-
Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!