Srisailam: శ్రీశైల ఆలయ బోర్డు సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం
- శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ కీలక సమావేశం..
- 11 అంశాలకు ఆమోదం తెలిపిన సభ్యులు..
- స్థానిక చెంచులకు ప్రతి నెల ఒక రోజు మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. బోర్డ్ మీటింగ్ లో 14 అంశాలు ప్రవేశ పెట్టగా 11 ఆమోదం పొండగా మరో 2 వాయిదా పడ్డాయి, ఇంకొక్కటి తిరస్కరించారు. ఇక, స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒక రోజు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో కొలను భారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు ఆమోదం తెలిపారు.
Read Also: 200MP Camera Phones: 200MP కెమెరా స్మార్ట్ఫోన్ల జాబితా.. 23 వేల నుంచే ఆరంభం!
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
అలాగే, 500 రూపాయల స్పర్శ దర్శనం పొందిన భక్తుడికి 100 గ్రాముల 2 లడ్డులు అందజేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ. 300 టికెట్ పొందిన భక్తుడికి 100 గ్రాముల ఒక లడ్డు ఇచ్చేందుకు ఆమోదం తెలపగా డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఇక, ప్రధాన ఆలయంలోని గోక్కులాన్ని దాతల సహకారంతో ఆధునీకరణకు ఆమోదం తెలిపారు. శివ సేవకులతో క్షేత్ర పరిధిలో పలు చోట్ల హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసేందుకు ఆలయ కమిటీ ఆమోదించింది.
తాజావార్తలు
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!