Srisailam: శ్రీశైల ఆలయ బోర్డు సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం
- శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ కీలక సమావేశం..
- 11 అంశాలకు ఆమోదం తెలిపిన సభ్యులు..
- స్థానిక చెంచులకు ప్రతి నెల ఒక రోజు మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. బోర్డ్ మీటింగ్ లో 14 అంశాలు ప్రవేశ పెట్టగా 11 ఆమోదం పొండగా మరో 2 వాయిదా పడ్డాయి, ఇంకొక్కటి తిరస్కరించారు. ఇక, స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒక రోజు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో కొలను భారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు ఆమోదం తెలిపారు.
Read Also: 200MP Camera Phones: 200MP కెమెరా స్మార్ట్ఫోన్ల జాబితా.. 23 వేల నుంచే ఆరంభం!
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
అలాగే, 500 రూపాయల స్పర్శ దర్శనం పొందిన భక్తుడికి 100 గ్రాముల 2 లడ్డులు అందజేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ. 300 టికెట్ పొందిన భక్తుడికి 100 గ్రాముల ఒక లడ్డు ఇచ్చేందుకు ఆమోదం తెలపగా డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఇక, ప్రధాన ఆలయంలోని గోక్కులాన్ని దాతల సహకారంతో ఆధునీకరణకు ఆమోదం తెలిపారు. శివ సేవకులతో క్షేత్ర పరిధిలో పలు చోట్ల హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసేందుకు ఆలయ కమిటీ ఆమోదించింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..