Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kharif Grain Purchase Guidelines Released In Andhra Pradesh

ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు.. గైడ్‌ లైన్స్‌ విడుదల..

Published Date :November 9, 2021 , 10:29 pm
By Sudhakar Ravula
ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు.. గైడ్‌ లైన్స్‌ విడుదల..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన గైడ్‌ లైన్స్‌ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్.. గ్రేడ్‌-ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1960గా కనీస మద్దతు ధర నిర్ణయించగా… కాన్‌ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 1940గా కనీస మద్దతు ధర నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈనెల రెండవ వారం నుంచి రాష్ట్రంలోని 8774 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 40 లక్షల వరి సాగు వివరాలు ఈ-క్రాప్‌ లో నమోదు కాగా క్షేత్రస్థాయి అధికారులు 37 లక్షల ఎకరాలను పరిశీలించి సర్టిఫై చేసినట్టుగా తెలుస్తోంది.. ఖరీఫ్‌ లో 21,71,708 మంది రైతులు వరిని సాగు చేయగా 15,37,269 మంది ఇప్పటివరకు ఈ-క్రాప్‌ లో వివరాలు నమోదు చేశారు. ఈ-క్రాప్‌ లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నమోదు ప్రక్రియనంతటినీ యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం రైతు భరోసా (యూడీపీఆర్బీ) యాప్‌ సాయంతో ప్రభుత్వం ఆధునీకరి స్తోంది. ఈ-క్రాప్‌ పూర్తయిన రైతులకు డిజిటల్‌ రసీదును కూడా అందచేస్తున్నారు. యూడీపీఆర్‌బీ యాప్‌లో పొందుపర్చిన అన్ని వివరాలను ధాన్యం కొనుగోలు చేసే రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అనుసంధానం చేయనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Kharif
  • Kharif Grain
  • Kharif Grain Purchase Guidelines

తాజావార్తలు

  • Ramayana: ‘రామాయణ’కి జపాన్ ‘గాడ్జిల్లా’ షాక్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం భారీ యుద్ధం తప్పదా?

  • Perfect Homemade Paneer Tips: ఇంట్లోనే మెత్తటి పనీర్‌ తయారు చేయండి.. ఈ 5 చిట్కాలు మిస్‌ కావొద్దు..!

  • Vijayawada: విజయవాడ టెర్రర్ లింక్‌ కేసులో సంచలన విషయాలు.. భారత్‌లో ఐసీస్ జెండా పాతాలని టార్గెట్

  • Varanasi :దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Donald Trump: “యుద్ధం ముగింపునకు దగ్గర్లో ఉంది”.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions