ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్.. గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1960గా కనీస మద్దతు ధర నిర్ణయించగా… కాన్ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ. 1940గా కనీస మద్దతు ధర నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈనెల రెండవ వారం నుంచి రాష్ట్రంలోని 8774 రైతు భరోసా…