AP Crime: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య.. ఆలస్యంగా వెలుగుచూసిన గుట్టు..
- కాకినాడ జిల్లా ఏవీ నగరంలో దారుణం..
- ప్రియుడుతో కలిసి భర్తకి విషంపెట్టి చంపేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: పచ్చని సంసారాల్లో కొన్ని ఘటనలు చిచ్చు పెడుతున్నాయి.. మరో వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్నవారిని కూడా కాటికిపంపిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘటనలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది.. కాకినాడ జిల్లా ఏవీ నగరంలో ప్రియుడుతో కలిసి భర్త మధుకి విషంపెట్టి చంపింది భార్య.. స్థానికంగా ఉన్న రిఫరల్ హాస్పిటల్లో పనిచేసే మృతుడి భార్యకి.. అక్కడే పనిచేసే ప్రశాంత్తో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా హద్దులు దాటేసింది.. వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఈ విషయం కాస్తా భర్త మధుకు తెలియడంతో.. ఆ కుటుంబంలో గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది.. అయితే, తమ బంధానికి అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడుతో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది.. తన ప్లాన్లో భాగంగా భర్తకు ఈ నెల 19వ తేదీన విషయం పెట్టి చంపేసింది.. అది సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.. అయితే, మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు.. కానీ, పోలీసుల విచారణలో అసలు గుట్టు బయటపడింది.. ప్రియుడితో కలిసి.. ప్లాన్చేసి.. కట్టుకున్న భర్తను భార్యే మట్టుబెట్టినట్టుగా తేల్చారు పోలీసులు..
Read Also: Icon Star : పుష్ప -2 కోసం నేషనల్ మీడియా హైదరాబాద్ రాక
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
తాజావార్తలు
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!