Marri Rajasekhar: త్వరలో టీడీపీలో చేరుతాను..
- టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించిన మర్రి రాజశేఖర్..
- 2019లో నాకు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇవ్వలేదు..
- పార్టీ కోసం కష్టపడిన నన్ను జగన్ గుర్తించలేదు: మర్రి రాజశేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marri Rajasekhar: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు దేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పై అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.. నాలుగు సంవత్సరాలు అధికారం వదులుకొని జగన్ కోసం పార్టీ మారిన నన్ను గుర్తించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సారి జగన్ మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడం.. నన్ను తీవ్రంగా బాధించింది అన్నారు.
Read Also: Transgender Murder Case: అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
అయితే, 2019లో నాకు మంత్రి పదవి ఇస్తాను అన్నారు.. బహిరంగంగా సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడుగా పని చేశాను.. పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా.. 53,000 ఓట్లతో ఓడిపోయిన వారికి ఇక్కడ ఇంఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వడం నాకు అర్థం కావడం లేదు.. నాకు ఇంచార్జ్ పదవీ ఇస్తామని చెప్పి మళ్ళీ గుంటూరులో ఓడిపోయిన వాళ్ళని ఇక్కడ ఎందుకు తెచ్చారో అర్థం కాలేదని మర్రి రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!