Chinta Mohan: ప్రతిపక్షాలు టార్గెట్గానే ఆర్టికల్ 130..!
- కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్130..
- ప్రతిపక్షాలను నిర్మూలించేందుకే-చింతా మోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్130 ప్రతిపక్షాలను నిర్మూలించేందుకేనని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. దేశంలో అనేకమంది సీఎంలపై కేసులున్నాయన్నాయని గుర్తుచేశారు.. ఇక, ఇరాన్, రష్యాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం.. ఇరాన్ కంటే 70 శాతం తక్కువ ధరకు రష్యా చమురు ఇండియాకు సరఫరా చేస్తున్నారు… అసలు రష్యా నుంచి తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న చమురును ఎవరికి దోచిపెడుతున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు.. బ్యాంకులు రైతులకు కేవలం 5 శాతం, పెద్దవారికి 95 శాతం రుణాలు ఇస్తున్నారు. పదకొండేళ్లలో 14.5 లక్షల కోట్లు రుణమాఫీలో పది శాతం కమిషన్ బీజేపీ నాయకులకు చేరిందని ఆరోపించారు..
Read Also: Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. మెట్రో సేవలు లేక ప్రయాణికులతో కిక్కిరిసిన స్టేషన్లు
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
మరోవైపు, నేడు రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు చింతా మోహన్.. అమరావతి దేవతల రాజధాని కాదని… నీళ్ల రాజధాని అని ముందే చెప్పానని గుర్తుచేశారు. ఐఏస్ అధికారి శ్రీలక్ష్మిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. గత రెండు ఎన్నికలలో 115 పార్లమెంట్ స్థానాల్లో ఓట్లచోరీ జరిగిందని విమర్శించారు.. ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలే నియమించి, దొంగ ఓట్లు చేర్చుకుని లబ్ది పొందుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!