Chinta Mohan: ప్రతిపక్షాలు టార్గెట్గానే ఆర్టికల్ 130..!
- కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్130..
- ప్రతిపక్షాలను నిర్మూలించేందుకే-చింతా మోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్130 ప్రతిపక్షాలను నిర్మూలించేందుకేనని మండిపడ్డారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. దేశంలో అనేకమంది సీఎంలపై కేసులున్నాయన్నాయని గుర్తుచేశారు.. ఇక, ఇరాన్, రష్యాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం.. ఇరాన్ కంటే 70 శాతం తక్కువ ధరకు రష్యా చమురు ఇండియాకు సరఫరా చేస్తున్నారు… అసలు రష్యా నుంచి తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న చమురును ఎవరికి దోచిపెడుతున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు.. బ్యాంకులు రైతులకు కేవలం 5 శాతం, పెద్దవారికి 95 శాతం రుణాలు ఇస్తున్నారు. పదకొండేళ్లలో 14.5 లక్షల కోట్లు రుణమాఫీలో పది శాతం కమిషన్ బీజేపీ నాయకులకు చేరిందని ఆరోపించారు..
Read Also: Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. మెట్రో సేవలు లేక ప్రయాణికులతో కిక్కిరిసిన స్టేషన్లు
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు, నేడు రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు చింతా మోహన్.. అమరావతి దేవతల రాజధాని కాదని… నీళ్ల రాజధాని అని ముందే చెప్పానని గుర్తుచేశారు. ఐఏస్ అధికారి శ్రీలక్ష్మిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. గత రెండు ఎన్నికలలో 115 పార్లమెంట్ స్థానాల్లో ఓట్లచోరీ జరిగిందని విమర్శించారు.. ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలే నియమించి, దొంగ ఓట్లు చేర్చుకుని లబ్ది పొందుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!