Flower prices: అమాంతం ధరలు పెంచేసిన పువ్వుల వ్యాపారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ఒక్కరోజు దాటితే వినాయక చవితి.. ఆ తర్వాత దసరా.. ఇలాంటి సమయంలో.. పువ్వుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. పండుగల సీజన్ దగ్గర పడటంతో మార్కెట్ లో పువ్వుల ధరలు మండిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గతం కంటే రొండు రేట్లు అధిక ధరలకు వ్యాపారాలు పువ్వులు అమ్ముతున్నారని చెబుతున్నారు.. కేజీ మల్లెలు, సన్నజాజి పువ్వులు రూ. 400గా పలుకుతుండగా… చామంతి పువ్వులు కేజీ 250 రూపాయల పైమాటే అంటున్నారు.. ఇక, కనకాంబరం కేజీ రూ.1800గా అమ్ముతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. గతంలో 50 రూపాయలు వుండే ఏ పువ్వులైన ఇప్పుడు 100 రూపాయలకు పైగానే అమ్మేస్తున్నారు వ్యాపారులు..
Read Also: Ganji Chiranjeevi: మొన్న టీడీపీకి షాక్.. నేడు వైసీపీ గూటికి..
Also Read
అయితే, ఈ సమయంలో అటు రైతులకు కూడా పెద్దగా ధర పలకడం లేదట.. మధ్యవకర్తులు, వ్యాపారులే మాత్రమే.. అమాంతం పువ్వుల రేట్లను పెంచేశారట.. దీంతో, రిటైల్ కంటే రైతు మార్కెట్లో పువ్వులను కొనుగోలు చేసిందే బెటర్ అని చెబుతున్నారు విజయవాడ వాసులు.. సామాన్యులకు పువ్వులు ధరలు అందుబాటులో లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కాగా, ఈ నెల 31వ తేదీన వినాయక చవితి ఉంది.. తొమ్మిది రోజుల పాటు గణపయ్యను పూజించడానికి.. ప్రతీవిధుల్లో వినాయక మండపాలను ముస్తాబు చేయడానికి పువ్వులు, పత్రికి భారీగా డిమాండ్ ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి వ్యాపారులే.. పువ్వుల ధరలను పెంచేశారని మండిపడుతున్నారు భక్తులు.
తాజావార్తలు
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?