Minister Nimmala Ramanaidu: పట్టిసీమ నుంచి నీరు విడుదల..
- పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి విడుదల..
- పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు..
- మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు కృష్ణ డెల్టాకు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: కృష్ణా డెల్టా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా నీటి విడుదల చేపట్టారు. మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు కృష్ణ డెల్టాకు విడుదల చేశారు. తాగు, సాగు నీటి అవసరాల మేరకు విడతలవారీగా నేటి విడుదల శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఇక, ఇటుకలకోట వద్ద పట్టిసీమ డెలివరీ పాయింట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
Read Also: Hathras Stampede: యూపీ తొక్కిసలాటలో 116 మంది మృతి.. నేడు హత్రాస్కు సీఎం యోగి..
Also Read
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
ఇక, మంగళవారం రోజు.. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. మరోవైపు.. గత ప్రభుత్వ పాలన పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది ఆయన ఆరోపించిన విషయం విదితమే.. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.. టీడీపీ పాలనాలో సుమారు 300 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా ఇచ్చి 30 లక్షల ఎకరాల్లో సాగుకు ఇబ్బందు లేకుండా చూశామని.. సీఎంచంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ ఎత్తిపోతల రైతులకు సాగునీరు అందే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.. ఈ రోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువలోకి నీటి విడుదల చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. మొదటి విడతగా వెయ్యి క్యూసేక్కుల నీటిని కుడికాలులోకి విడుదల చేశారు.. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామా నాయుడు.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!