Minister Nimmala Ramanaidu: పట్టిసీమ నుంచి నీరు విడుదల..
- పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి విడుదల..
- పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు..
- మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు కృష్ణ డెల్టాకు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: కృష్ణా డెల్టా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా నీటి విడుదల చేపట్టారు. మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు కృష్ణ డెల్టాకు విడుదల చేశారు. తాగు, సాగు నీటి అవసరాల మేరకు విడతలవారీగా నేటి విడుదల శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఇక, ఇటుకలకోట వద్ద పట్టిసీమ డెలివరీ పాయింట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
Read Also: Hathras Stampede: యూపీ తొక్కిసలాటలో 116 మంది మృతి.. నేడు హత్రాస్కు సీఎం యోగి..
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
ఇక, మంగళవారం రోజు.. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. మరోవైపు.. గత ప్రభుత్వ పాలన పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది ఆయన ఆరోపించిన విషయం విదితమే.. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.. టీడీపీ పాలనాలో సుమారు 300 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా ఇచ్చి 30 లక్షల ఎకరాల్లో సాగుకు ఇబ్బందు లేకుండా చూశామని.. సీఎంచంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ ఎత్తిపోతల రైతులకు సాగునీరు అందే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.. ఈ రోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువలోకి నీటి విడుదల చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. మొదటి విడతగా వెయ్యి క్యూసేక్కుల నీటిని కుడికాలులోకి విడుదల చేశారు.. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామా నాయుడు.
తాజావార్తలు
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
-
Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!