Chittoor Crime : గొడవలు వద్దని వారించినందుకు అన్నను చంపిన తమ్ముడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor crime news: మద్యం మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం సేవించిన వ్యక్తి ఆ మద్యం మత్తులో తనని తాను మర్చిపోవడంతో పాటుగా మంచి, చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేక పోతాడు. ఆ మద్యం మైకంలో తను చేస్తుంది నేరం అని నేరం చేస్తే శిక్ష తప్పదనే ఆలోచన కూడా చెయ్యలేడు. అందుకే అన్ని అనర్ధాలకి మూలం మద్యపానం. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన దారుణం. వివరాలలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం లోని భరత్ నగర్ లో సాంబశివపిళ్ళై, బసవరాజ్ అనే అన్నదమ్ములు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
Read also:Atrocious: దారుణం.. స్టూడెంట్ పై మాస్టారు అత్యాచారం
Also Read
కాగా బసవరాజ్ రోజు మద్యం సేవించి ఇంట్లో ఉన్న తన సోదరి కాంచనమ్మతో గోడపడుతుండేవాడు. అయితే ఎప్పటిలానే మద్యం తాగి సోదరి కాంచనమ్మతో గొడవపడుతున్న బసవరాజ్ ని గొడవ పడవద్దు అని వారించి గొడవ పడకుండా అడ్డుకున్నాడు అన్న సాంబశివపిళ్ళై. దీనితో అన్న సాంబశివపిళ్ళై పైన కక్ష పెంచుకున్నాడు బసవరాజ్. ఈ నేపథ్యంలో గొడవలు లేకుండా మాట్లాడుకుందాం అని అన్న సాంబశివపిళ్ళైను పిలిచాడు బసవరాజ్. తమ్ముడు పిలుస్తున్నాడు కదా అని దగ్గరకు వెళ్లిన అన్నని నిర్ధాక్షిణంగా హత్య చేశాడు బసవరాజ్. దీనితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?