Munipal Employees: మునిసిపల్ ఉద్యోగుల జీతాల పెంపు
ఏపీలో మునిసిపల్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్సారు. మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు పచ్చజెండా ఊపారు ముఖ్యమంత్రి జగన్. దీంతో 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెరగనున్నాయి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు. ఆక్యుపేషన్ అలవెన్స్ పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయం వెల్లడించారు. ఇవాళ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యిందని, మున్సిపల్ కార్మికుల సమస్యల పై చర్చించాం అని చెప్పారు.
ఆక్యుపేషన్ అలవెన్స్ పై చర్చ జరిగిందని, జీతాలు పెరిగిన తర్వాత కూడా ఆక్యుపేషన్ అలవెన్స్ పెంచాలని మున్సిపల్ కార్మికులు కోరారు. ఆక్యుపేషన్ అలవెన్స్ 6 వేలు యథాతధంగా ఉంచడానికి సీఎం అంగీకరించారు. జీతానికి అదనంగా 6వేలు అలవెన్స్ కలిసి 21 వేలు జీతం కార్మికులకు వస్తుంది. కార్మికులను సమ్మె విరమించాలని కోరుతున్నాం అన్నారు. అనంతరం రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. వర్చువల్గా ద్వారా మాట్లాడారు మంత్రి సురేష్.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపారు. పారిశుధ్య పనుల్లో ఎక్కడెక్కడ ఎంతమంది పాల్గొంటున్నారు? తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలను కమిషనర్ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు మంత్రి. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట ప్రయివేట్ ఏజెన్సీ ల ద్వారానైనా పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు మంత్రి సురేష్.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో