Munipal Employees: మునిసిపల్ ఉద్యోగుల జీతాల పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మునిసిపల్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్సారు. మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు పచ్చజెండా ఊపారు ముఖ్యమంత్రి జగన్. దీంతో 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెరగనున్నాయి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు. ఆక్యుపేషన్ అలవెన్స్ పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయం వెల్లడించారు. ఇవాళ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యిందని, మున్సిపల్ కార్మికుల సమస్యల పై చర్చించాం అని చెప్పారు.
ఆక్యుపేషన్ అలవెన్స్ పై చర్చ జరిగిందని, జీతాలు పెరిగిన తర్వాత కూడా ఆక్యుపేషన్ అలవెన్స్ పెంచాలని మున్సిపల్ కార్మికులు కోరారు. ఆక్యుపేషన్ అలవెన్స్ 6 వేలు యథాతధంగా ఉంచడానికి సీఎం అంగీకరించారు. జీతానికి అదనంగా 6వేలు అలవెన్స్ కలిసి 21 వేలు జీతం కార్మికులకు వస్తుంది. కార్మికులను సమ్మె విరమించాలని కోరుతున్నాం అన్నారు. అనంతరం రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. వర్చువల్గా ద్వారా మాట్లాడారు మంత్రి సురేష్.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపారు. పారిశుధ్య పనుల్లో ఎక్కడెక్కడ ఎంతమంది పాల్గొంటున్నారు? తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలను కమిషనర్ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు మంత్రి. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట ప్రయివేట్ ఏజెన్సీ ల ద్వారానైనా పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు మంత్రి సురేష్.
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!