Thomas: మాజీ డిప్యూటీ సీఎంపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్.. మీ హయాంలో రూ.3500 కోట్ల అవినీతి..!
- మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై థామస్ హాట్ కామెంట్లు..
- ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం..
- నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.3,500 కోట్ల అవినీతి..
- నీ పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thomas: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. చిత్తూరు జిల్లా వెదరు కుప్పం మండలంలో 395 మహిళా సంఘాలకు 61 కోటి 95 లక్షల నిధుల చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.. 40 సంవత్సరాలుగా ప్రభుత్వ డబ్బులు తిని పంది కుక్కలాగా బతికే బతుకు మాది కాదు.. ఒక్కరోజు బతికినా నీతిగా నిజాయితీగా బ్రతుకుతాం.. నేను ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలల్లో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంటే.. నాపైన సీబీఐ ఎంక్వయిరీ వేయాలని నారాయణస్వామి అంటున్నాడు.. ఒరేయ్ పనికిమాలినోడ నీ పైన సీబీఐ ఎంక్వయిరీ వేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
Read Also: Extra-Marital Affairs: వివాహేతర సంబంధానికి అడ్డుగా రెండేళ్ల కూతురు.. కసాయి తల్లి ఏం చేసిందంటే..?
Also Read
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
ఇక, నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది.. నీ పైన సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి అని డిమాండ్ చేశారు థామస్.. లిక్కర్ స్కామ్ లో దొబ్బేసింది నువ్వు.. దీనిపైన మాట్లాడడం టైం వేస్ట్ గా ఉంది.. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి.. అందరూ సమిష్టిగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా డిప్యూటీ సీఎంగా పని చేసిన నారాయణస్వామి ఏమి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.. నేను ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలలోనే ఎస్ఆర్ పురం మండలంలో ఏపీఐఎస్సీ ద్వారా మూడు పరిశ్రమలు ప్రతినిధులతో మాట్లాడి పరిశ్రమల ఏర్పాటుకు నేను కృషి చేస్తుంటే.. దానినే ఈ పనికిమాలిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాడు.. మూడు పరిశ్రమలకు సుమారు 2000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు వస్తున్నాయి.. దీనిని నారాయణస్వామి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. మన నియోజకవర్గంలో ఉన్న పేదలు పేదరికంగానే ఉండిపోవాలా? అని నారాయణస్వామిపై ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మండిపడ్డారు.. నారాయణస్వామి నువ్వు ఎక్సైజ్ శాఖలో మంత్రిగా పనిచేసినప్పుడు సుమారు 3500 కోట్లు అవినీతి జరిగింని ఆరోపించిన ఆయన.. సిట్ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేమీ తెలియదు అంటూ సిట్ అధికారుల కాళ్లపై పడ్డావు అంటూ విమర్శించారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!