Botsa Satyanarayana: వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం
రాష్ట్రంలో మూడురాజధానులపై మరోసారి తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాలు పెట్టాం.. 29 గ్రామాలు, ఒక ప్రాంతం, ఒక వర్గం కోసం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. 2019 నాటికి లక్ష 9 వేలు కోట్లు రాజధానికి గత ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. శివరామకృష్ణన్ కమిటీ కి గత ప్రభుత్వం కో ఆపరేట్ చేయలేదు. ఆ కమిటీ గత ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని చెప్పిందన్నారు.
Read Also: football match: గాల్లోనే ఆటగాళ్ల గోల్స్.. 20వేల అడుగుల ఎత్తులో ఫుట్ బాల్ మ్యాచ్
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
రాష్ట్ర సంపద ల్యాండ్ పూలింగ్ పేరుతో 29 గ్రామాల్లో పెట్టారు. ల్యాండ్ ఇచ్చిన వారికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం చేస్తాము.. మనం కళ్ళు తెరిచే టైం కి రాష్ట్ర విభజన జరిగిపోయింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు,దొంగలు, దోపిడిదారులు పాద యాత్ర గా వస్తున్నారు.. రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది..జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలి. చంద్రబాబు కి , లోకేష్ కి జై అని పాదయాత్ర మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కష్టాన్ని 29 గ్రామాల గోతులలో పోయాలి అంటున్నారు. తెలుగుదేశం ప్రజలు అభిమానం కోల్పోయిన పార్టీ, వారి ముసుగులో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు మంత్రి బొత్స.
ఐదు కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి? మన దేవుడి దగ్గరకి వచ్చి శాపాలు పెడతారా? ఇదెక్కడి చోద్యం. 29 గ్రామాలు రియల్ ఎస్టేట్ కోసం, ఒక పార్టీ మనుగడ కోసం యాత్ర చేస్తున్నారు. పాదయాత్ర కావాలంటే ఐదు నిమిషాలు చాలని కానీ అది సాంప్రదాయం కాదని చెప్తే నా మాటలు వక్రీకరించారు. ఇక్కడే రాజధాని కడతామని అగ్రిమెంట్ ఇవ్వలేదు. ఐదు కోట్ల ప్రజలు డబ్బులు ఆ మట్టి లో పోస్తే 29 గ్రామాల నుంచి మీరు సంపాదిస్తారా? రైతులు ముసుగులో టీ డీ పీ చేస్తున్న పాదయాత్ర కి బుద్ధి చెప్పాలన్నారు. పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలి. దుష్ట శక్తులు, దుర్మార్గులు ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మొహం పెట్టుకుని బీజేపీ నేతలు రాజధాని విశాఖ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బీజేపీ నేతలు ద్వంద వైఖరి వహిస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి బొత్స.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!