Balineni Srinivasa Reddy: ఏపీని దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు సీఎం జగన్ కృషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy On AP Capital Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మొదటి నుంచి ఓ విజన్తో ముందుకు వెళ్లే నాయకుడని అన్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిత్తో.. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. ఏపీకి పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేసేవారికి.. విశాఖ సమ్మిట్తో సీఎం జగన్ చెంపఛెళ్లుమనిపించేలా సమాధానం ఇచ్చారన్నారు. ఏపీలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారన్నారు.
Ambati Rambabu: మానవ తప్పిదం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం.. ప్రాజెక్ట్పై మంత్రి సమీక్ష
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
ముకేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు.. ముందుండి విశాఖ సమ్మిట్ను విజయవంతం చేశారని బాలినేని అన్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలోని లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో టీడీపీ హాయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖను రాజధానిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన సిటీని మరింత వేగంగా అభివృద్ది చేయవచ్చన్నారు. అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే.. లక్షల కోట్లు కావాలన్నారు. రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందని వెల్లడించారు.
Uttar Pradesh: యూపీలో దారుణం..ఒకే సిరంజితో చాలా మందికి ఇంజెక్షన్.. అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్..
తాజావార్తలు
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
-
OTR: గద్వాలలో ప్రోటోకాల్ వార్.. ఎమ్మెల్యే vs కార్పొరేషన్ చైర్పర్సన్!
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
OTR: వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్..
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?