హిందూపురం ను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులున్నాయి : బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ బాలకృష్ణ నిరసనకు దిగారు.. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం ను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా తూముకుంట పారిశ్రామిక వాడ లో పరిశ్రమలు ఉన్నాయని, హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.
అర్థరాత్రి హడావుడిగా జిల్లాలు ప్రకటిస్తూ జీవోను జారీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. పుట్టపర్తి అధ్యాత్మిక కేంద్రమని, అక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుంటారని ఆయన అన్నారు. బాలకృష్ణ కనబడడం లేదని వ్తెసీపీ నాయకులు ఆరోపిస్తున్నారని, ప్రత్యక్షంగా జిల్లా సాధన కోసం పోరాడుతున్నానన్నారు. ఇదీ వ్తెసీపీ నాయకులకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలో నేను చేసిన సేవలు ఏవరికీ కనబడలేదని ఆయన మండిపడ్డారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..