TDP vs YSRCP: శాసన మండలిలో గందరగోళం.. వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ మంత్రి ఫైర్..
- ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం..
- మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంపై అభ్యంతరం..
- ప్లకార్డులు పట్టుకుని వైసీపీ సభ్యులు సభలోకి రావడాన్ని తప్పుబట్టిన టీడీపీ..
- వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్..
- వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ మంత్రి పయ్యావుల ఫైర్..
TDP vs YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాసన మండలి సమావేశాలు మరోసారి తీవ్ర గందరగోళం చెలరేగుతుంది. నల్ల కండువాలు, దేవుడి పటాలు, ప్లకార్డులతో అసెంబ్లీకి వైసీపీ సభ్యులు రావడంతో.. అసెంబ్లీ గేటు దగ్గర వైసీపీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో.. జెండాలు, ప్లకార్డులను వదిలేసి లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా గోవిందా.. గోవిందా అనే నినాదాలు చేసుకుంటు అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వెళ్లారు. అయితే, ప్రారంభమైన కాసేపటికే శాసన మండలి వాయిదా పడింది.
Read Also: Woman Assaulted: పెళ్లి గురించి చర్చ.. యువతిపై లివ్-ఇన్ పార్ట్నర్ దాడి
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేయాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చెర్మన్ పోడియం దగ్గరకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు.
Read Also: Iran: ఉద్రిక్తతల వేళ ఇరాన్లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి
దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల తీరుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామి ఫోటోలతో రాజకీయం చేయడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ మండిపడ్డారు. దేవుడంటే భయం, గౌరవం లేదని విమర్శించారు. వైసీపీ సభ్యుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో మంత్రి పయ్యావుల కేశవ్ హెడ్ ఫోన్స్ ని నేలపై విసిరి కొట్టాడు.
తాజావార్తలు
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!