AP Govt: అన్యాక్రాంత ప్రభుత్వ భూములపై అధికారుల ఉక్కుపాదం..
- అన్యాక్రాంత ప్రభుత్వ భూములపై అధికారుల ఉక్కుపాదం..
- పీలేరు పరిధిలోని 6 గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములపై కమిటీ..
- మొత్తం 10 బృందాలుగా విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: అన్నమయ్య జిల్లాలోని పీలేరు చుట్టు పక్కల ఉన్న ఆరు గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన నాలుగు వందల కోట్ల ప్రభుత్వ భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఐదేళ్ళుగా పీలేరులో 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని అసెంబ్లీలో పీలేరు ఎమ్మెల్యే నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తడంతో.. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగారు ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా మొత్తం 10 బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే, గతంలో పలువురు అధికారులపై చర్యలు తీసుకోగా.. తాజాగా విచారణ కమిటీ వేయడంతో పీలేరులో అక్రమాలకు పాల్పడిన నాయకులు, రియల్టర్లు, అధికారులలో గుబులు నెలకొంది.
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..