Minister Ramprasad Reddy: వ్యాపారులను వేధిస్తే సహించేది లేదు..
- వ్యాపారులను వేధించే నైజం మాది కాదు..
- వ్యాపారులను ఎవరైనా వేధిస్తే సహించేది లేదు..
- ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడమే మా ధ్యేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: వ్యాపారులను వేధించే నైజం మాది కాదనీ, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్ లో పౌరసరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంట నూనెల ప్రత్యేక విక్రయ కేంద్రాలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు వంట నూనెల ను సరసమైన ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బహిరంగ మార్కెట్ లో పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ నూనెలు అధిక ధరలు ఉన్న నేపథ్యంలో నూనె మిల్లుల యజమానులు, వ్యాపారులతో మాట్లాడి వినియోగదారులకు సరసమైన ధరలకు వంట నూనెలు అందించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక కౌంటర్లు ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధికారులు వ్యాపారులను బెదిరించినా, లంచం అడిగినా నేరుగా సహించేది లేదనీ, అందుకు సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వం లాగా వ్యాపారులను వేధించే నైజం మా ప్రభుత్వానికి లేదన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!