Clash in Cricket: క్రికెట్ ఆడుతుండగా ఘర్షణ.. వికెట్లతో దాడి, 9 మంది అరెస్ట్..!
- అన్నమయ్య జిల్లా నందలూరులో క్రికెట్ లో ఘర్షణ..
- యువకుల మధ్య ఘర్షణ.. వికెట్లతో యువకుడిపై దాడి..
- యువకుడికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు.. 9 మంది అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clash in Cricket: గల్లీ నుంచి అంతర్జాతీయ వేదికల వరకు పలు సందర్భాల్లో ఆట ఆడుతుండగా ఘర్షణలు, దాడులు, ప్రతి దాడులు చోటు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఇక, గల్లీ క్రికెట్లో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి.. తాజాగా, నందలూరు మండల కేంద్రంలో కిక్రెట్ ఆడుతుండగా.. యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఇది చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఈ ఘర్షణలో వికెట్లతో కరిముల్లా అనే యుకువకుడిపై దాడి చేశారు 11 మంది యువకులు.. అతడిని చితకబాదారు.. కరిముల్లాకు తీవ్ర గాయాలు కావడంతో.. 108 వాహనంలో కడప రిమ్స్ కి తరలించారు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కిక్రెట్ ఆట సందర్భంగా యువకుల మధ్య ఘర్షణ చోటు చేసు కుంది. ఈ ఘర్షణలో వికెట్లతో కరిముల్లా (35) అనే యువకుడిని 11 మంది యువకులు చితకబాదారు.. కరిముల్లాకు తీవ్ర గాయాలు కాగా, 108 వాహనంలో కడప రిమ్స్ కి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సదరు యువకుడు.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు.. రాజంపేట డీస్పీ సుధాకర్ సూచన మేరకు ఘర్షణ స్థలంలో తిరిగి శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. ఇక, దాడి చేసిన 11 మందిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్టు.. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!