Cheating: రియల్ ఎస్టేట్లో భారీ నష్టాలు.. రూ.20 కోట్లు టోకరా..!
- రియల్ ఎస్టేట్లో భారీ నష్టాలు..
- 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టిన వడ్డీ వ్యాపారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheating: రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతో ఓ వడ్డీ వ్యాపారి 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ ఘటన కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారిగా ఉన్న కూర్మదాసు హేమంత్.. కొత్తపేట మెయిన్ రోడ్ లో సత్య సూర్య బ్యాంకర్స్ ను ప్రారంభించి ఇందులో పార్టనర్ గా ఉన్నారు.. అయితే హేమంత్ తాకట్టు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మరొకరితో భాగస్వామ్యగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వెయ్యడానికి అవసరమైన పెట్టుబడి కోసం బంధువులు, స్నేహితుల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు సేకరించారు. రియల్ ఎస్టేట్ మందగించడం.. మరోపక్క తెచ్చిన మొత్తానికి వడ్డీలు పెరిగి పోవడంతో డిపాజిట్ దారులకు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
Read Also: UP: రైతుకు సమీపంగా వచ్చిన పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
వడ్డీ వ్యాపారంలో బంగారు వస్తువులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బుతో కుటుంబం మొత్తం గైర్హాజర్ అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. దీంతో, డిపాజిట్ దారులు తాకట్టు కొట్టు వద్దకు క్యూకట్టారు. అయితే, ఆ షాపుకి రెండు రోజులుగా తాళాలు వేసి ఉండటంతో వీరికి ఏంచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.. దీనికి తోడు తాకట్టు కోసం పెట్టిన బంగారం బ్యాంకర్స్ లో ఉన్నాయో లేవోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే హేమంత్ కు రియల్ ఎస్టేట్లో పార్టనర్ కూడా హేమంత్ కంటే ముందు నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఈవ్యవహారం మొత్తం కోట్లు దాటతాయని తెలుస్తోంది దీనిపై బాధితులు పోలీసులను ఒక్కొక్కరుగా ఆశ్రయిస్తున్నారు . ఈ మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!