Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్తో రైతుల సమావేశం
- సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ తో రైతుల సమావేశం..
- గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరాం..
- సీఆర్డీఏ ఆధికారులు హేళనగా చూస్తున్నారని కమిషనర్ కి చెప్పిన రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ తో రైతుల సమావేశం అయ్యారు. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. CRDA కార్యాలయం అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉంది.. రైతులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.. వాటిని CRDA కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నామని పేర్కొన్నారు. అమరావతి డీనోట్ చేయమని అడిగాం.. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చేస్తారని అధికారులు చెప్పారు.. R5 జోన్ లో కేటాయించిన వారికి స్థానికంగా ఉండే దగ్గర ఇచ్చి త్వరలో సెటిల్ చేస్తామన్నారు.
Read Also: Cloudflare Outage: క్లౌడ్ఫ్లేర్ ఎఫెక్ట్.. పని చేయని ప్రధాన సైట్లు.. ఎందుకో తెలుసా!
Also Read
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
అయితే, సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విషయం త్వరలో మాట్లాడి పరిష్కరిస్తామన్నారని రైతులు తెలిపారు. అలాగే, కరకట్ట బలోపేతం చేయాలని కోరాం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు రాలేదని ప్రశ్నించాం.. గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరాం.. CRDA ఆధికారులు హేళనగా చూస్తున్నారు అని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని రైతులు వెల్లడించారు.
ఇక, గ్రీవెన్స్ లో సమస్యలు పరిష్కారం కాకుండానే అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయని అమరావతి రైతులు పేర్కొన్నారు. గ్రీవెన్స్ డిప్యూటీ కలెక్టర్ జయ శ్రీ పై కమిషనర్ కు ఫిర్యాదు చేశాం.. ఇప్పటి వరకు ఇచ్చిన గ్రీవెన్స్ ఫిర్యాదులు ఒకటి కూడా పరిష్కారం కాలేదని కమిషనర్ కు చెప్పాం.. గతంలో 14 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించగా వాటి గురించి ప్రశ్నించాం.. 1 రోడ్డు పోట్లు, 2 గ్రామ కంఠాలు, 3 జరీబు నాన్ జరీబు.. అంశాలు క్లిష్టతరమని కమిషనర్ చెప్పారు.. వాటన్నిటికీ కారణం గతంలో పని చేసిన ల్యాండ్స్ డైరెక్టర్ అనే విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళామని రైతులు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!