Big Breaking: గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది పార్టీ అధిష్టానం. వారిని అనర్హులను చేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆఫీసుల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. కాగా.. అనర్హులుగా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్సీలలో వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య ఉన్నారు.
Avinash vs Rammohan: కేశినేని నాని ఎపిసోడులో దేవినేని అవినాష్-గద్దె రామ్మోహన్ మధ్య డైలాగ్ వార్.
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
కాగా.. తాజాగా ఎమ్మెల్సీ వంశీ కృష్ణ జనసేనలో చేరగా.. సి. రామచంద్రయ్య టీడీపీలో చేరారు. మరోవైపు.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటారు. అయితే.. ఈ నలుగురిని అప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. తాజాగా నియోజకవర్గ ఇంఛార్జుల కసరత్తు జరుగుతుండగా.. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రాధాన్యత సంతరించుకుంది.
Guntur Kaaram: గుంటూరు కారం సెన్సార్.. ఆ రెంటిడికి అభ్యంతరం!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..