Heavy Rains in AP: 3 రోజులు వర్షాలే వర్షాలు.. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..
- తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశ మార్చుకోనుంది..
- వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు..
- ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains in AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది.. ఇది, ఆంధ్రప్రదేశ్కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని.. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది. ఇక, గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా డెంకాడలో 2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. తీవ్ర అల్పపీడనంపై విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ పూర్తి వివరాలను వెల్లడించారు.. ఇక, పంటలు కోసే సమయం కావడంతో.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..
Read Also: Ashwin Retirement: అశ్విన్ను హగ్ చేసుకున్న విరాట్.. భావోద్వేగం(వీడియో)
Also Read
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
ఇక, ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయనే అధికారుల హెచ్చరికతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి పంట పండించే రైతులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. ఇవాళ రేపు వర్షాలు పడతాయి కాబట్టి కోత కోయద్దని అధికారులు చెబుతున్నప్పటికీ కూడా ఇప్పటికే ఆలస్యమైందని కోత కోయకపోతే ధాన్యం చేలోనే రాలిపోతుందని అందుకనే కోత కోయద్దని అధికారులు చెప్పినా ఎలాగైనా నష్టం చవి చూస్తామన్న ఆలోచనతో రైతులు కోత కోస్తున్న పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనబడుతోంది.. ఇటీవల ఫంగల్ తుఫాను వల్ల కురిసిన వర్షాలకి ధాన్యం తడిచి ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు అకాల వర్షం వస్తుందని చెప్పినా కూడా దాన్ని ఖాతరు చేయకుండా చేలో ఉన్న పంటని కోస్తున్న పరిస్థితి ఉందంటున్నారు..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!