Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ. 9151 కోట్లు
- విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం..
- రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు..
- అమరావతికి అనుసంధానం చేసే 56 కిలో మీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలని సూచించిన ఆయన.. భూకేటాయింపులు పూర్తవగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ అమరావతికి అనుసంధానం చేసే రూ. 2047 కోట్లు విలువైన 56 కిలో మీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ “డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్” ను నీతి ఆయోగ్ ఆమోదించిందన్న ఆయన.. విజయవాడ-ఏరుపాలెం-అమరావతి గుండా నంబూరుకు రైల్వే లైన్ నిర్మాణం జరగనుందన్నారు..
Read Also: Drugs Positive: ఇదేందయ్యా ఇది.. సొరచేపలకు ‘డ్రగ్స్ పాజిటివ్’
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
ఇక, ఈ ఏడాది ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం రూ. 9151 కోట్లు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు అశ్వినీ వైష్ణవ్.. ఏపీలో మొత్తం రూ. 73,743 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.. ఇప్పటి వరకు మొత్తం 743 ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్ వంతెనల నిర్మాణం జరిగాయి.. ఏపీలో 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగిందని స్పష్టం చేశారు.. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 73 “అమృత్” రైల్వే స్టేషన్లు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.
తాజావార్తలు
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!