AP New Liquor Policy: అప్పటి నుంచి కొత్త లిక్కర్ పాలసీ.. ఇక, నాణ్యమైన మద్యం..
- అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ..
- ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నాం..
- నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP New Liquor Policy: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాలపై, మద్యం నాణ్యతమైన చాలా ఆరోపణలే ఉన్నాయి.. అయితే, కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలుపరుస్తాం అన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కలెక్టరేట్లో మైనింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని భ్రష్టు పట్టించింది.. మద్యం పాలసీ సైతం భ్రష్టు పట్టిందని ఫైర్ అయ్యారు.. నాసిరకం లిక్కర్ను అధిక ధరలకు విక్రయించారు.. నాణ్యతతో కూడిన లిక్కర్ అందిస్తాం అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 45 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు కొల్లు రవీంద్ర..
Read Also: Bandi Sanjay: సిసోడియాకి మేం బెయిల్ ఇచ్చామా..? కవితకు ఇవ్వడానికి..
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
ఇక, రాష్ట్రంలో సంవత్సరానికి మూడు కోట్ల టన్నుల ఇసుక అవసరం ఉంది.. వరదల సమయం కావడంతో అక్టోబర్ 15 వరకు ఇసుక త్రవ్వకాలకు అనుమతి లేదు అన్నారు కొల్లు రవీంద్ర.. అక్టోబర్ 17 నుండి రాజమండ్రి నుండే రాష్ట్రం అంతా ఇసుక సరఫరా చేస్తామని.. రవాణా ఖర్చులు మించి అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.. మైనింగ్ డిపార్ట్మెంట్ ను పటిష్టపరుస్తాం.. సోమవారం నుండి జిల్లాలో 8 స్టాక్ పాయింట్లను తెరుస్తాం అన్నారు.. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచిత ఇసుక అందిస్తాం.. జూలై 10 నుండి ఉచిత అందిస్తున్నాం.. ఉచిత ఇసుక పంపిణీలో ఉన్న లోపాలను సరిదిద్దుతాం అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర..
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..