Minister Narayana: గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు..
- అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగులు కడుతాం..
- గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు..
- చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు కొనసాగుతున్నాయి: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ భూముల్లోనే అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం డిజైన్ కూడా రెడీ చేయడం జరిగిందన్నారు. ఇక, గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు అని ఆరోపించారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రీ టెండర్లను పిలిచామని పేర్కొన్నారు. రాజధానికి 92 పనులు, 64 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి.. దీంతో రాజధానికి గ్రావెల్ కావాలి.. మైన్స్ సీఆర్డీఏకు 851 ఎకరాలు ఇచ్చింది అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో మొదటి ఆటగాడిగా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!
Also Read
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ఇక, రోడ్ల నిర్మాణం కోసం గ్రావెల్ మెటల్ కావాలి అని మంత్రి నారాయణ తెలిపారు. మైన్స్ శాఖ సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంది.. అనంతపురంలో ఉన్న మైన్స్ కు సంబంధించి డ్రోన్ సర్వే చేయిస్తాం.. అయితే, గతంలో ఇక్కడ మైన్స్ తవ్వడం వల్ల ఇబ్బంది ఏర్పడింది అన్నారు. అలాగే, సీఎం చంద్రబాబు రాబోయే వందేళ్ళ కోసం ఆలోచిస్తారు.. రాజధాని అమరావతి కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.. ల్యాండ్ పూలింగ్ కు ఇష్టపడుతున్నారని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.. అమరావతిలో ఎయిర్ పోర్టును దృష్టిలో పెట్టుకుని భూ సేకరణ చెయ్యాలా.. సమీకరణ చెయ్యాలా అనేది దృష్టి పెడుతున్నాం.. ముందు భూములు ఇచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్స్ ఇస్తామని పొంగూరు నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..