Minister Narayana: గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు..
- అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగులు కడుతాం..
- గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు..
- చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు కొనసాగుతున్నాయి: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ భూముల్లోనే అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం డిజైన్ కూడా రెడీ చేయడం జరిగిందన్నారు. ఇక, గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు అని ఆరోపించారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రీ టెండర్లను పిలిచామని పేర్కొన్నారు. రాజధానికి 92 పనులు, 64 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి.. దీంతో రాజధానికి గ్రావెల్ కావాలి.. మైన్స్ సీఆర్డీఏకు 851 ఎకరాలు ఇచ్చింది అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో మొదటి ఆటగాడిగా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఇక, రోడ్ల నిర్మాణం కోసం గ్రావెల్ మెటల్ కావాలి అని మంత్రి నారాయణ తెలిపారు. మైన్స్ శాఖ సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంది.. అనంతపురంలో ఉన్న మైన్స్ కు సంబంధించి డ్రోన్ సర్వే చేయిస్తాం.. అయితే, గతంలో ఇక్కడ మైన్స్ తవ్వడం వల్ల ఇబ్బంది ఏర్పడింది అన్నారు. అలాగే, సీఎం చంద్రబాబు రాబోయే వందేళ్ళ కోసం ఆలోచిస్తారు.. రాజధాని అమరావతి కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.. ల్యాండ్ పూలింగ్ కు ఇష్టపడుతున్నారని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.. అమరావతిలో ఎయిర్ పోర్టును దృష్టిలో పెట్టుకుని భూ సేకరణ చెయ్యాలా.. సమీకరణ చెయ్యాలా అనేది దృష్టి పెడుతున్నాం.. ముందు భూములు ఇచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్స్ ఇస్తామని పొంగూరు నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!