Minister Narayana: గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు..
- అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగులు కడుతాం..
- గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు..
- చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు కొనసాగుతున్నాయి: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ భూముల్లోనే అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం డిజైన్ కూడా రెడీ చేయడం జరిగిందన్నారు. ఇక, గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు అని ఆరోపించారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రీ టెండర్లను పిలిచామని పేర్కొన్నారు. రాజధానికి 92 పనులు, 64 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి.. దీంతో రాజధానికి గ్రావెల్ కావాలి.. మైన్స్ సీఆర్డీఏకు 851 ఎకరాలు ఇచ్చింది అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో మొదటి ఆటగాడిగా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!
Also Read
- Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
ఇక, రోడ్ల నిర్మాణం కోసం గ్రావెల్ మెటల్ కావాలి అని మంత్రి నారాయణ తెలిపారు. మైన్స్ శాఖ సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంది.. అనంతపురంలో ఉన్న మైన్స్ కు సంబంధించి డ్రోన్ సర్వే చేయిస్తాం.. అయితే, గతంలో ఇక్కడ మైన్స్ తవ్వడం వల్ల ఇబ్బంది ఏర్పడింది అన్నారు. అలాగే, సీఎం చంద్రబాబు రాబోయే వందేళ్ళ కోసం ఆలోచిస్తారు.. రాజధాని అమరావతి కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.. ల్యాండ్ పూలింగ్ కు ఇష్టపడుతున్నారని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.. అమరావతిలో ఎయిర్ పోర్టును దృష్టిలో పెట్టుకుని భూ సేకరణ చెయ్యాలా.. సమీకరణ చెయ్యాలా అనేది దృష్టి పెడుతున్నాం.. ముందు భూములు ఇచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్స్ ఇస్తామని పొంగూరు నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?