Kottu Satyanarayana: వైసీపీపై పురంధేశ్వరి చేసిన ఆరోపణలు అర్ధ రహితం..
- పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను ఖండించిన కొట్టు సత్యనారాయణ
- ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదు- కొట్టు
- కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం..,
- వైసీపీ పార్టీపై బురద చల్లాలని చూశారు- కొట్టు సత్యనారాయణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైందవ శంఖారావం సభలో పెద్ద ఎత్తున హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదని.. కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం తమ పార్టీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్లు ఆరోపణలు చేయటం తగదన్నారు.
Read Also: Delhi Assembly Elections: ఢిల్లీలో మోగిన ఎన్నికల నగారా.. ఎన్నికలు ఎప్పుడంటే..!
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తగ్గట్లుగా మాట్లాడటం అలవాటన్నారు. ఆమె మరిది చంద్రబాబు ప్రయోజనాలు కాపాడటానికే తరచూ ఆమె మాట్లాడుతున్నారని అందరికీ తెలుసని విమర్శించారు. ఆమెకు గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు తప్పిదం వల్ల మనుషుల ప్రాణాలు పోయింది కనిపించలేదని.. కృష్ణ పుష్కరాల సమయంలో 40కి పైగా ఆలయాలు కూలగొట్టింది గుర్తు రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో అర్చకులకు వేతనాలు పెంచామని.. ఏపీలో పలు ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయాన్ని వివాదం చేయాలని చూసినా ఏమీ చేయలేకపోయారని కొట్టు సత్యనారాయణ తెలిపారు.
Read Also: MG Windsor EV Price: పెరిగిన ఎంజీ విండ్సోర్ ఈవీ ధర.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
తాజావార్తలు
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!