Kottu Satyanarayana: వైసీపీపై పురంధేశ్వరి చేసిన ఆరోపణలు అర్ధ రహితం..
- పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను ఖండించిన కొట్టు సత్యనారాయణ
- ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదు- కొట్టు
- కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం..,
- వైసీపీ పార్టీపై బురద చల్లాలని చూశారు- కొట్టు సత్యనారాయణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైందవ శంఖారావం సభలో పెద్ద ఎత్తున హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదని.. కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం తమ పార్టీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్లు ఆరోపణలు చేయటం తగదన్నారు.
Read Also: Delhi Assembly Elections: ఢిల్లీలో మోగిన ఎన్నికల నగారా.. ఎన్నికలు ఎప్పుడంటే..!
Also Read
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తగ్గట్లుగా మాట్లాడటం అలవాటన్నారు. ఆమె మరిది చంద్రబాబు ప్రయోజనాలు కాపాడటానికే తరచూ ఆమె మాట్లాడుతున్నారని అందరికీ తెలుసని విమర్శించారు. ఆమెకు గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు తప్పిదం వల్ల మనుషుల ప్రాణాలు పోయింది కనిపించలేదని.. కృష్ణ పుష్కరాల సమయంలో 40కి పైగా ఆలయాలు కూలగొట్టింది గుర్తు రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో అర్చకులకు వేతనాలు పెంచామని.. ఏపీలో పలు ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయాన్ని వివాదం చేయాలని చూసినా ఏమీ చేయలేకపోయారని కొట్టు సత్యనారాయణ తెలిపారు.
Read Also: MG Windsor EV Price: పెరిగిన ఎంజీ విండ్సోర్ ఈవీ ధర.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
తాజావార్తలు
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!