CM Chandrababu: ఇంఛార్జ్ మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత మీదే..!
- జిల్లాలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోండి..
- ఇంచార్జి మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
- మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లు..
- సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అయితే అదేసమయంలో.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలుదపాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇంచార్జి మంత్రులకు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు – అధికారులు మధ్య గాప్ బాగా ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా ఇంచార్జి మంత్రులు కీలక బాధ్యతలు తీసుకోవాలని సీఎం చెబుతున్నారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 4, మంగళవారం దినఫలాలు
Also Read
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
ఇక నుంచి పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుంది. ఇక్కడ మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలి. అర్జీలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లా ఇంచార్జి మంత్రులుగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలన్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే విధంగా నియోజకవర్గ ఇంచార్జిలు వ్యవహరించాలన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజక వర్గ ఇంచార్జిలు ముగ్గురు కలిసి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.. పార్టీకి ప్రాధాన్యత.. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు…..
Read Also: Astrology: ఫిబ్రవరి 4, మంగళవారం దినఫలాలు
ఎమ్మెల్యేలు.. మంత్రుల మధ్య సమన్వయం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి… ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలు.., ఇంచార్జి మంత్రులు సరిగ్గా ఎమ్మెల్యేలకి చెప్పలేకపోవడం.. ఇలా ఇవన్ని కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.. దీంతో ముందు మంత్రులు – ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉంటే పరిస్థితి చక్కబడుతుంది అని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.. ఇందుకోసమే జిల్లాల వారీగా సమావేశాలు పెట్టాలని చెబుతున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
-
Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!