CM Chandrababu: ఇంఛార్జ్ మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత మీదే..!
- జిల్లాలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోండి..
- ఇంచార్జి మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
- మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లు..
- సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అయితే అదేసమయంలో.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలుదపాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇంచార్జి మంత్రులకు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు – అధికారులు మధ్య గాప్ బాగా ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా ఇంచార్జి మంత్రులు కీలక బాధ్యతలు తీసుకోవాలని సీఎం చెబుతున్నారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 4, మంగళవారం దినఫలాలు
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
ఇక నుంచి పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుంది. ఇక్కడ మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలి. అర్జీలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లా ఇంచార్జి మంత్రులుగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలన్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే విధంగా నియోజకవర్గ ఇంచార్జిలు వ్యవహరించాలన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజక వర్గ ఇంచార్జిలు ముగ్గురు కలిసి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.. పార్టీకి ప్రాధాన్యత.. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు…..
Read Also: Astrology: ఫిబ్రవరి 4, మంగళవారం దినఫలాలు
ఎమ్మెల్యేలు.. మంత్రుల మధ్య సమన్వయం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి… ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలు.., ఇంచార్జి మంత్రులు సరిగ్గా ఎమ్మెల్యేలకి చెప్పలేకపోవడం.. ఇలా ఇవన్ని కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.. దీంతో ముందు మంత్రులు – ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉంటే పరిస్థితి చక్కబడుతుంది అని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.. ఇందుకోసమే జిల్లాల వారీగా సమావేశాలు పెట్టాలని చెబుతున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?