CM Chandrababu: ఇంఛార్జ్ మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత మీదే..!
- జిల్లాలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోండి..
- ఇంచార్జి మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
- మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లు..
- సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అయితే అదేసమయంలో.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలుదపాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇంచార్జి మంత్రులకు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు – అధికారులు మధ్య గాప్ బాగా ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా ఇంచార్జి మంత్రులు కీలక బాధ్యతలు తీసుకోవాలని సీఎం చెబుతున్నారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 4, మంగళవారం దినఫలాలు
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
ఇక నుంచి పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుంది. ఇక్కడ మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలి. అర్జీలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లా ఇంచార్జి మంత్రులుగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలన్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే విధంగా నియోజకవర్గ ఇంచార్జిలు వ్యవహరించాలన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజక వర్గ ఇంచార్జిలు ముగ్గురు కలిసి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.. పార్టీకి ప్రాధాన్యత.. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు…..
Read Also: Astrology: ఫిబ్రవరి 4, మంగళవారం దినఫలాలు
ఎమ్మెల్యేలు.. మంత్రుల మధ్య సమన్వయం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి… ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలు.., ఇంచార్జి మంత్రులు సరిగ్గా ఎమ్మెల్యేలకి చెప్పలేకపోవడం.. ఇలా ఇవన్ని కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.. దీంతో ముందు మంత్రులు – ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉంటే పరిస్థితి చక్కబడుతుంది అని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.. ఇందుకోసమే జిల్లాల వారీగా సమావేశాలు పెట్టాలని చెబుతున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
-
Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
-
Accidnet: ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..