Nimmala Rama Naidu: ఇరిగేషన్పై మాట్లాడే అర్హత జగన్కు లేదు
- ఇరిగేషన్పై మాట్లాడే అర్హత జగన్కు లేదు
- ఇరిగేషన్ మంత్రి రామానాయుడు వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరిగేషన్పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు లేదని మంత్రి రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే నివృత్తి చేస్తామని తెలిపారు. వృధాగా పోయే నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రా, తెలంగాణ జలాల పంపిణీపై రివ్యూ చేసి. రీ ఆర్డర్ అధికారం తెచ్చింది.. అంగీకరించింది 2023లో జగన్ హయాంలోనే జరిగింది అన్నారు.
ఇది కూడా చదవండి: SS Thaman: ట్రోలర్స్ ను చూస్తుంటే సిగ్గుగా ఉంది!
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
విభజన చట్టం సెక్షన్ -3 ప్రకారం జలాల పంపిణీపై 2023 లో ఆర్డర్ ఇస్తే.. 30 మంది ఎంపీలు ఉన్న జగన్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం, కేసుల కోసం, బెయిల్ కోసం, గోదావరి, కృష్ణా జలాల హక్కులను సైతం వదులుకున్న జగన్ను రైతులు క్షమించరన్నారు. 18 నెలలు శ్రమించి నిర్మాణం పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ను ధ్వంసం చేసింది జగనే అన్నారు. ‘‘పోలవరం ఫేజ్-1 , ఫేజ్-2 అని తెచ్చి ద్రోహం చేసింది జగనే. పోలవరం నీటి నిల్వ సామర్థ్యం, ఎత్తు 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ విభజించి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసింది జగన్ కాదా ?.’’ అని రామానాయుడు ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: SS Thaman: ట్రోలర్స్ ను చూస్తుంటే సిగ్గుగా ఉంది!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!