Nimmala Rama Naidu: ఇరిగేషన్పై మాట్లాడే అర్హత జగన్కు లేదు
- ఇరిగేషన్పై మాట్లాడే అర్హత జగన్కు లేదు
- ఇరిగేషన్ మంత్రి రామానాయుడు వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరిగేషన్పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు లేదని మంత్రి రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే నివృత్తి చేస్తామని తెలిపారు. వృధాగా పోయే నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రా, తెలంగాణ జలాల పంపిణీపై రివ్యూ చేసి. రీ ఆర్డర్ అధికారం తెచ్చింది.. అంగీకరించింది 2023లో జగన్ హయాంలోనే జరిగింది అన్నారు.
ఇది కూడా చదవండి: SS Thaman: ట్రోలర్స్ ను చూస్తుంటే సిగ్గుగా ఉంది!
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
- Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
- Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
విభజన చట్టం సెక్షన్ -3 ప్రకారం జలాల పంపిణీపై 2023 లో ఆర్డర్ ఇస్తే.. 30 మంది ఎంపీలు ఉన్న జగన్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం, కేసుల కోసం, బెయిల్ కోసం, గోదావరి, కృష్ణా జలాల హక్కులను సైతం వదులుకున్న జగన్ను రైతులు క్షమించరన్నారు. 18 నెలలు శ్రమించి నిర్మాణం పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ను ధ్వంసం చేసింది జగనే అన్నారు. ‘‘పోలవరం ఫేజ్-1 , ఫేజ్-2 అని తెచ్చి ద్రోహం చేసింది జగనే. పోలవరం నీటి నిల్వ సామర్థ్యం, ఎత్తు 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ విభజించి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసింది జగన్ కాదా ?.’’ అని రామానాయుడు ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: SS Thaman: ట్రోలర్స్ ను చూస్తుంటే సిగ్గుగా ఉంది!
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!