ఆగస్టు నాటికి ఆక్సీజన్ కొరత ఉండదు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను చెపట్టారు. ఈరోజు 8లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 5.30 లక్షల డోసులను ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఏకె సింఘాల్ పేర్కొన్నారు. ఈరోజు ఇప్పటి వరకు 96 లక్షల మందికి ఫస్ట్ డోస్ ఇచ్చినట్టు సింఘాల్ పేర్కోన్నారు. అంతేకాదు, కేంద్రం నుంచి 9 లక్షల డోసులు వచ్చాయని, ఈరోజు ఇప్పటి వరకు 5.30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్టు సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సీజన్ కొరతను ఆగస్టునాటికి తీరుతుందని తెలిపారు. ఇక బ్లాక్ ఫంగస్ కు సంబందించి అంఫోటెరిసిన్ మందు కొరత ఉందని, ఏపీలో మాత్రమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ మందు కొరత ఉన్నట్టు సింఘాల్ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..