Tirupati: కళ్యాణ మండపంలో చోరి.. బంగారం, నగదుతో ఉడాయించిన మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: అమ్మాయి కైనా, అబ్బాయికైనా పెళ్లి కుదిరిందంటే ఆ కుటుంభ సభ్యులు దగ్గర బంధువుల నుండి దూరపు చుట్టాల వరకు అందర్నీ పిలుస్తారు. అలానే స్నేహితులతో పాటు తెలిసిన వాళ్ళను కూడా ఆహ్వానిస్తారు. కాగా పిలుపును అందుకున్న వాళ్ళు పెళ్ళికి వస్తారు. అయితే పెళ్లి పందిరి లోకి విచేస్తున్నది ఆహ్వానం అందుకున్న అతిధుల లేక అందినంత దోచుకెళ్లే దొంగల అని పెళ్లి నిర్వహణ చూస్తున్న పెళ్లి పెద్దలు గమించుకోవాలి. ఎందుకంటే కేటుగాళ్లు మాటు వేసి ఉంటారు. అలా గమనించక పోతే ఇలా దొరికన కాడికి దోచుకు పోతారు. పెళ్లికి అతిధులుగా వచ్చి బంగారం, నగదును, సెల్ ఫోన్ దొంగిలించి పరారైయ్యారు ఇద్దరు మహిళలు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.
Read also:Delhi: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ముగ్గురు..
Also Read
- CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- YS Jagan Mohan Reddy: స్టీల్ ప్లాంట్ పనులు మొదలు.. X వేదికగా జగన్ కీలక వ్యాఖ్యలు.!
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
వివరాల లోకి వెళ్తే.. తిరుపతి లోని తిరుచానూరు లోని ఓ కళ్యాణ మండపంలో దొంగతనం జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని మహిళలు ఓ కుర్రాడితో పెళ్ళికి అతిధులుగా విచ్చేసారు. కాగా మండపంలో పెళ్లి హడావిడి మొదలైనది. ఈ నేపథ్యంలో దొరికిందే ఛాన్స్ అనుకున్న ఆ గుర్తు తెలియని మహిళలు 70గ్రాముల బంగారం, రూ.40వేలు నగదు గల బ్యాగు, సెల్ ఫోన్ ను దొంగిలించి పరారైయ్యారు. దీనితో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళని గుర్తించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో మహిళలు కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!