Delhi: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ముగ్గురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసి ఇటుకతో కొట్టినట్లు సీసీటీవీ పుటేజీలో కనిపిస్తుంది.
Read Also: Tirumala Tour: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే తిరుమల టూర్
Also Read
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
ఇక, సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు వ్యక్తులు నల్ల చొక్కా వేసుకుని ఉన్నారు.. వారు డెనిమ్ కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తిని వెంబడించడం కనిపించింది.. వారిలో ఒకరి చేతిలో కత్తి ఉంది.. అయితే, చాలా దూరం పరిగెత్తిన వ్యక్తి నేలపై పడిపోయాడు దీంతో అతనిని వెంబడించిన ముగ్గురు సదరు వ్యక్తిని ఇటుకతో కొట్టి కత్తితో పొడిచారు. దీపిపై ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (నార్త్ వెస్ట్) జితేంద్ర మీనా మాట్లాడుతూ.. ఈ విషయంలో తనకు ఇంకా అధికారికంగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. దీనిపై విచారణ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బాధితురాలిని గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నామని వెల్లడించారు.
- Tags
- a man
- attacks
- Crime News
- Delhi
- police
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..