YSRCP: వైసీపీకి షాక్.. మూకుమ్మడి రాజీనామాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్నట్టుండి పెద్ద సంఖ్యలు నేతలు, కార్యకర్తలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చగా మారింది.. దీంతో, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇక, వైసీపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మేల్యే జక్కంపూడి రాజా సొంత నియోజకవర్గంలోని గాదరాడలో ఈ మూకుమ్మడి రాజీనామాలు హాట్ టాపిక్గా మారిపోయింది..
Read Also: Astrology: మే 26, గురువారం దినఫలాలు
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
గాదరాడ ఎంపీటీసీ బత్తుల వెంకట లక్ష్మి ఆధ్వర్యంలో 500 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు సేవలందించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. సమస్యలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు.. గాదరాడ గ్రామంలో త్రాగునీరు, విద్యుత్ సదుపాయలు పూర్తిగా కల్పించలేదని పేర్కొన్న నేతలు.. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు సేవ చేయలేనప్పుడు పార్టీలో కొనసాగడం అనవసరమని భావించి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..