అనవసరంగా హాస్పిటల్స్ లో చేరకండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ పేషెంట్లకే అని తెలిపారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కు నోడల్ అధికారులు నియామకం చేసినట్లు చెప్పిన ఆయన ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై రోజూ నివేదికలు ఇవ్వాలని నోడల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారి సమాచారం కోసం హాస్పిటల్స్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసారు. అయితే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే హాస్పిటల్స్ పై చర్యలు తప్పవు అని హెచ్చరించిన ఆయన చిన్న అనారోగ్యం వచ్చిన ప్రజలు టెస్టులు చేయించుకోవాలి అని తెలిపారు. జిల్లాలో 1750 బెడ్స్ సిద్ధం చేశాం. ఇప్పటివరకూ 1100 బెడ్స్ లో పేషెంట్లు ఉన్నారు. జిల్లాలో బెడ్స్ కొరత లేదు.. మరిన్ని బెడ్స్ ను పెంచుతున్నాం.. కోవిడ్ కేర్ సెంటర్లలో మంచి చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు. అలాగే అనవసరంగా హాస్పిటల్స్ లో చేరకండి అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!