అనవసరంగా హాస్పిటల్స్ లో చేరకండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్ పేషెంట్లకే అని తెలిపారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కు నోడల్ అధికారులు నియామకం చేసినట్లు చెప్పిన ఆయన ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై రోజూ నివేదికలు ఇవ్వాలని నోడల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారి సమాచారం కోసం హాస్పిటల్స్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసారు. అయితే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే హాస్పిటల్స్ పై చర్యలు తప్పవు అని హెచ్చరించిన ఆయన చిన్న అనారోగ్యం వచ్చిన ప్రజలు టెస్టులు చేయించుకోవాలి అని తెలిపారు. జిల్లాలో 1750 బెడ్స్ సిద్ధం చేశాం. ఇప్పటివరకూ 1100 బెడ్స్ లో పేషెంట్లు ఉన్నారు. జిల్లాలో బెడ్స్ కొరత లేదు.. మరిన్ని బెడ్స్ ను పెంచుతున్నాం.. కోవిడ్ కేర్ సెంటర్లలో మంచి చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు. అలాగే అనవసరంగా హాస్పిటల్స్ లో చేరకండి అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
-
TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
-
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!