ఏపీలో జరుగుతున్న నీచ రాజకీయాలు దేశంలో మరెక్కడాలేవు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు , టీడీపీ నేతలు ,ప్రతిపక్షాల పై మంత్రి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఏపీలో జరుగుతున్నంత నీచ రాజకీయాలు దేశంలో మరెక్కడాలేవు. రుయా ఆసుపత్రి ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ముఖ్యమంత్రి రుయా ఘటన పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండాల్సిన టీడీపీ క్యాండిల్ నిరసన చేపట్టింది. చంద్రబాబుకు , టీడీపీ నేతలకు అసలు సిగ్గుందా… కడుపుకు అన్నం తింటున్నారా … గడ్డి తింటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పుష్కరాల్లో సుమారు 40 మంది చనిపోయిన ఘటన చంద్రబాబు మర్చిపోతే ఎలా. అప్పుడే హత్యాయత్నం కేసు పెట్టుంటే చంద్రబాబుకు బుద్దొచ్చి ఉండేది అన్నారు. అచ్చెన్నాయుడు ఒక్కసారి చరిత్ర గుర్తు తెచ్చుకోవాలి. మీనాయకుడు ప్రచార ఆర్భాటానికి జనం బలైపోతే ఆరోజు కూడా ఇలాగే అడిగావా.. అచ్చెన్నాయుడికి సిగ్గుందా…దెయ్యంలా క్యాండిల్ నిరసన చేస్తావా. విజయవాడలో కోవిడ్ హాస్పిటల్లో కొంతమంది చనిపోయారు. కనీసం ఒక్కరి కోసమైనా విచారం వ్యక్తం చేశావా… హాస్పిటల్ కు అనుకూలంగా విచారణ చేయొద్దంటూ కోర్టులకు వెళ్లారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసారు
Also Read
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!