కోవిడ్ పేషేంట్స్ శవాల విషయంలో తప్పుడు ప్రచారం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ పేషేంట్ ల శవాల విషయంలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని కోవిడ్ 19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచెయ్యొద్దు. కోవిడ్ పేషెంట్ ల శవాల్ని కృష్ణలంక విద్యుత్ దహన వాటిక లో దహనం చేస్తున్నారు అని చెప్పిన ఆయన మామూలు శవాల్ని కూడా కోవిడ్ శవాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితుల్ని పరిశీలించాం. సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు జరుగుతున్నాయి. శ్మశాన వాటికల్లో కొవిడ్ నియమాల్ని పాటిస్తున్నారు అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Astrology: జూలై 11 శనివారం దినఫలాలు..
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!