విశాఖలో అంబులెన్స్ డ్రైవర్స్ రెచ్చిపోతున్నారు. అందినకాడికి అందినట్లు ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్స్ దోచుకుంటున్నారు. దాంతో అంబులెన్సు డ్రైవర్ ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగ్గారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. నగరంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎక్కడకక్కడ చెక్ పోస్ట్ లు పెట్టారు అధికారులు. అయితే కొంత దురానికే వేల రూపాయలు గుంజుతున్న అంబులెన్స్ డ్రైవర్స్ కు హెచ్చరికలు జారీ చేసారు అధికారులు. ఎవరైనా సరే డబ్బులు అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు. చూడాలి మతి ఇక ఏం జరుగుతుంది అనేది.