What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు, లోకేష్ పర్యటన.. ఉదయం 11 గంటలకు చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలతో చంద్రబాబు సమావేశం.. చేనేత కార్మికులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు..
* నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన.. ఉదయం 10 గంటలకు పెరవలి మార్కెటింగ్ చెక్ పోస్ట్ వద్ద డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించనున్న మంత్రి దుర్గేష్.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
* నేడు ఒంగోలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటన.. ఉదయం 6 గంటలకు విందు భోజనం హోటల్ వద్ద చాయ్ పే చర్చ.. 10 గంటలకు లాయరుపేట సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు.. పాత మార్కెట్ సెంటర్ వద్ద నుంచి జరిగే ర్యాలీలో పాల్గొంటారు..
* నేడు లిక్కర్ స్కాం కేసులో నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. కేసులో ఏ8గా ఉన్న చాణక్య..
* నేడు రాజమండ్రిలో రెండో రోజు సిపిఐ 26వ మహాసభలు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
* నేడు అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..
* నేడు పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం.. హాజరుకానున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
* నేడు మెదక్ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల మహాధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. ధర్నాలో పాల్గొననున్న మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ నేతలు..
* నేడు యాదాద్రి జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనున్న రామచందర్ రావు.. అనంతరం స్థానిక బీసీ కాలనీలో చేనేత కార్మికులతో సమావేశం, అనంతరం బైక్ ర్యాలీ.. భువనగిరిలో బీజేపీ కార్యకర్తలతో ప్రత్యేక భేటీ..
* నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
* నేటితో తిరుమలలో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. ఇవాళ శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవ, ఆర్జిత సేవలు..
* నేడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు.. ఇవాళ్టి నుంచి యధావిధిగా శ్రీ స్వామివారి నిత్య సేవలు..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!