What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు, లోకేష్ పర్యటన.. ఉదయం 11 గంటలకు చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలతో చంద్రబాబు సమావేశం.. చేనేత కార్మికులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు..
* నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన.. ఉదయం 10 గంటలకు పెరవలి మార్కెటింగ్ చెక్ పోస్ట్ వద్ద డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించనున్న మంత్రి దుర్గేష్.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
* నేడు ఒంగోలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటన.. ఉదయం 6 గంటలకు విందు భోజనం హోటల్ వద్ద చాయ్ పే చర్చ.. 10 గంటలకు లాయరుపేట సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు.. పాత మార్కెట్ సెంటర్ వద్ద నుంచి జరిగే ర్యాలీలో పాల్గొంటారు..
* నేడు లిక్కర్ స్కాం కేసులో నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. కేసులో ఏ8గా ఉన్న చాణక్య..
* నేడు రాజమండ్రిలో రెండో రోజు సిపిఐ 26వ మహాసభలు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
* నేడు అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు..
* నేడు పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం.. హాజరుకానున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
* నేడు మెదక్ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల మహాధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. ధర్నాలో పాల్గొననున్న మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ నేతలు..
* నేడు యాదాద్రి జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనున్న రామచందర్ రావు.. అనంతరం స్థానిక బీసీ కాలనీలో చేనేత కార్మికులతో సమావేశం, అనంతరం బైక్ ర్యాలీ.. భువనగిరిలో బీజేపీ కార్యకర్తలతో ప్రత్యేక భేటీ..
* నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
* నేటితో తిరుమలలో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. ఇవాళ శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవ, ఆర్జిత సేవలు..
* నేడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు.. ఇవాళ్టి నుంచి యధావిధిగా శ్రీ స్వామివారి నిత్య సేవలు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో