Varanasi court: అఖిలేష్, ఒవైసీలకు షాక్.. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలకు వారణాసి కోర్టు నోటీసులు చేసింది. న్యాయవాది హరిశంకర్ పాండే దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై అదనపు జిల్లా న్యాయమూర్తి అనురాధ కుష్వాహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
Also Read: Saudi Arabia: ఘోర బస్సు ప్రమాదం… 20 మంది యాత్రికులు దుర్మరణం
జ్ఞాన్వాపి మసీదు కాంపౌండ్లో దొరికిన ‘శివలింగం’పై ఆరోపించిన వ్యాఖ్యలకు, సందర్శకులచే దాని అబ్లూషన్ చెరువును మురికి చేశారని ఆరోపించినందుకు SP చీఫ్ అఖిలేష్ యాదవ్, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇతరులపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఫిబ్రవరి 15న అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉజ్వల్ ఉపాధ్యాయ తన అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత, తాను జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ను దాఖలు చేసానని హరిశంకర్ పాండే అన్నారు. జిల్లా న్యాయమూర్తి కోర్టు నుండి ADJ-IX కోర్టుకు బదిలీ చేయబడింది. రివిజన్ పిటిషన్పై విచారణ ప్రక్రియను ప్రారంభించిన కోర్టు.. ప్రతివాదులందరికీ నోటీసులు అందజేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 14కి వాయిదా వేసింది.
Also Read:Hidden treasures: రాజేంద్రనగర్ లో గుప్త నిధుల తవ్వకాలు.. ఎంట్రీ ఇచ్చిన ఎస్వోటీ
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
గతంలో విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదులో శివలింగం బయటపడింది. దీనిపై అప్పట్లో రాజకీయంగా వేడి పెరిగింది. ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. “ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు. ఈ దేశానికి ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంకు లేదు.. ఉండదు… మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే భారత పార్లమెంట్లో ఇంత తక్కువ ముస్లిం ప్రాతినిధ్యం ఎందుకు ఉంది..? బాబ్రీ మసీదుకు బదులు అప్పుడు మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే… ఇప్పుడు జ్ఞానవాపి సమస్య తెరపైకి ఎందుకు వచ్చింది.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!