Varanasi court: అఖిలేష్, ఒవైసీలకు షాక్.. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలకు వారణాసి కోర్టు నోటీసులు చేసింది. న్యాయవాది హరిశంకర్ పాండే దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై అదనపు జిల్లా న్యాయమూర్తి అనురాధ కుష్వాహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
Also Read: Saudi Arabia: ఘోర బస్సు ప్రమాదం… 20 మంది యాత్రికులు దుర్మరణం
జ్ఞాన్వాపి మసీదు కాంపౌండ్లో దొరికిన ‘శివలింగం’పై ఆరోపించిన వ్యాఖ్యలకు, సందర్శకులచే దాని అబ్లూషన్ చెరువును మురికి చేశారని ఆరోపించినందుకు SP చీఫ్ అఖిలేష్ యాదవ్, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇతరులపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఫిబ్రవరి 15న అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉజ్వల్ ఉపాధ్యాయ తన అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత, తాను జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ను దాఖలు చేసానని హరిశంకర్ పాండే అన్నారు. జిల్లా న్యాయమూర్తి కోర్టు నుండి ADJ-IX కోర్టుకు బదిలీ చేయబడింది. రివిజన్ పిటిషన్పై విచారణ ప్రక్రియను ప్రారంభించిన కోర్టు.. ప్రతివాదులందరికీ నోటీసులు అందజేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 14కి వాయిదా వేసింది.
Also Read:Hidden treasures: రాజేంద్రనగర్ లో గుప్త నిధుల తవ్వకాలు.. ఎంట్రీ ఇచ్చిన ఎస్వోటీ
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
గతంలో విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదులో శివలింగం బయటపడింది. దీనిపై అప్పట్లో రాజకీయంగా వేడి పెరిగింది. ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. “ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు. ఈ దేశానికి ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంకు లేదు.. ఉండదు… మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే భారత పార్లమెంట్లో ఇంత తక్కువ ముస్లిం ప్రాతినిధ్యం ఎందుకు ఉంది..? బాబ్రీ మసీదుకు బదులు అప్పుడు మనం ప్రభుత్వాన్ని మార్చగలిగితే… ఇప్పుడు జ్ఞానవాపి సమస్య తెరపైకి ఎందుకు వచ్చింది.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!