Kerala BJP chief: కేరళలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. బీజేపీకి బెదిరింపు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందా? కేరళ బీజేపీకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్కు బెదిరింపు లేఖ వచ్చింది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు కేరళలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కేరళ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి, కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధానిపై ప్రాణాంతక దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ తనకు బెదిరింపు లేఖ వచ్చిందని పేర్కొన్నారు. ఓ వ్యక్తి మలయాళంలో రాసిన లేఖను వారం రోజుల క్రితం ప్రాంతీయ పార్టీ కార్యాలయానికి పంపించారని, ఈ లేఖను రాష్ట్ర డీజీపీకి అందజేసినట్లు సురేంద్రన్ తెలిపారు. జీ ప్రధాని రాజీవ్ గాంధీకి జరిగిన విధంగానే మోడీపై కూడా దాడి జరుగుతుందని లేఖలో హెచ్చరించినట్లు చెప్పారు.
Also Read:PSLV-C55 ప్రయోగం విజయవంతం
దీంతో రంగంలో దిగిన పోలీసులు లేఖలో ఉన్న చిరునామా ఆధారంగా లేటర్ రాసిన వ్యక్తి కొచ్చికి చెందిన ఎన్కె జానీగా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లి లేఖ గురించి ప్రశ్నించారు. కొచ్చికి చెందిన జానీ, లేఖ రచయిత అని కొట్టిపారేశాడు, అయితే తన పట్ల పగతో ఉన్న ఎవరైనా హత్య బెదిరింపుకు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే, ఆ లేఖ తాను రాయలేదని జానీ తెలిపాడు. అయితే తన పట్ల పగతో ఉన్న ఎవరైనా ఈ బెదిరింపు లేఖ రాసిఉంటారని అభిప్రాయపడ్డారు. పోలీసులు తన చేతివ్రాతను లేఖతో పోల్చారని, అది రాసింది తాను కాదని నిర్ధారించారని జానీ పేర్కొన్నాడు. తన పట్ల శత్రుత్వం కలిగి ఉన్న వ్యక్తి ఈ బెదిరింపుకు కారణమై ఉండవచ్చని చెప్పాడు. తాను అనుమానిస్తున్న వ్యక్తుల పేర్లను వెల్లడించాడు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
Also Read:Amit Shah: బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు వదులుకుంటుంది?
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!