బూస్టర్ డోసులపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లుదాటిన వృద్దులకు బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. బూస్టర్ డోసులపై తాను ఇచ్చిన సలహాను కేంద్రం స్వీకరించిందని, ఇది మంచి నిర్ణయమని అన్నారు. బూస్టర్ డోసుల రక్షణ ప్రతి ఒక్కరికి చేరాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read: పాము కాటుతో ఆసుపత్రి పాలైన సల్లూ భాయ్
Also Read
ఈనెల 22 వ తేదీన వ్యాక్సన్ డోసులపై ట్వీట్ చేశారు. దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ ఇంకా పూర్తికాలేదని, ఎప్పటి వరకు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి అని, మహమ్మారి మరోసారి విజృంభిస్తే దాని వలన సమస్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, ఇక ఎప్పుడు బూస్టర్ డోసులు అందిస్తారని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా, తన సలహాను కేంద్రం స్వీకరించిందని, మంచి నిర్ణయమని రాహుల్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!