కోల్కతా ఓటరుగా ప్రశాంత్ కిషోర్… దానికోసమేనా…!!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కోల్కతాలోని భవానీపూర్ నియోజక వర్గంలో ఓటరుగా ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. ఇకపై ఆయన కోల్కతా ఓటరుగా ఉండబోతున్నారు. ఈనెల 30 వ తేదీన భవానీపూర్కు జరిగే ఎన్నికల్లో ఆయన తన ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నది. గతంలో బీహార్ లో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కోల్కతాలో ఓటరుగా నమోదు చేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్ను కోల్కతా ఓటరుగా ఓటును వేయబోతున్నారని ప్రతిపక్ష బీజేపి పేర్కొన్నది. 2026 వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే ప్రశాంత్ కిషోర్ తన ఓటును కోల్కతాలో నమోదు చేసుకున్నారని నిపుణులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ దేశంలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసుందుకు సిద్దమవుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.
Read: హామీ ఇస్తున్నాం…సర్వీసులు ప్రారంభించండి… తాలిబన్ల పిలుపు…
Also Read
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!