పంజాగుట్ట పాప హత్య కేసులో పురోగతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. పంజాగుట్ట పాప హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. చిన్నారి మృతదేహాన్ని ఓ ఆటోలో నిందితులు తీసుకొచ్చినట్లు పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.
నిందితులు బెంగళూరులో పాపని చంపి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు గా గుర్తించారు. పాప హత్య కేసు లో ముగ్గురి పాత్ర ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం అవుతోంది. బెంగళూరులో చంపేసిన పాప డెడ్ బాడీని బస్సులో హైదరాబాద్ పంజాగుట్ట తీసుకొచ్చారు ముగ్గురు. పంజాగుట్టలో నడుచుకుంటూ వచ్చి పాప మృతదేహాన్ని షాప్ ముందు వదిలివెళ్లింది ఓ మహిళ.
Also Read
అనంతరం ఆ మహిళ పంజగుట్ట నుంచి మెహిదీపట్నం వైపు వెళ్ళినట్టుగా గుర్తించారు పోలీసులు. కడుపులో బలంగా తన్నడంతోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టంలో రిపోర్టులో వెల్లడయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని పీఎస్లకు బాలిక ఫొటో పంపించారు. సోషల్మీడియాలో కూడా పాప వివరాలు, ఫొటో షేర్ చేశారు. త్వరలోనే ఈ కేసులో అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!