Tribals stuck in Sudan : ఆ విషయంలో రాజకీయం చేయవద్దు.. సిద్ధరామయ్యకు కేంద్ర మంత్రి జైశంకర్ హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూడాన్లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన 31 మంది గిరిజనుల సురక్షితంగా తిరిగి భారత్ కు తీసుకురావడంలో చర్యలు తీసుకోవాలంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి శంకర్ తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రంలోని గిరిజన వర్గానికి చెందిన వారిని తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉందని అన్నారు.
Also Read:Jagadish Shettar: కర్ణాటక బీజేపీలో టికెట్ల పంచాయతీ… తెర వెనుక ఉన్నది అతనే..
Simply appalled at your tweet! There are lives at stake; don’t do politics.
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
Since the fighting started on April 14th, the Embassy of India in Khartoum has been continuously in touch with most Indian Nationals and PIOs in Sudan. https://t.co/MawnIwStQp
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
సూడాన్లోని హక్కీ పిక్కీలు గత కొన్ని రోజులుగా ఆహారం లేకుండా చిక్కుకుపోయారని, వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇంకా చర్యలు ప్రారంభించలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆరోపణకు జైశంకర్ నుండి పదునైన బదులిచ్చారు. ప్రమాదంలో జీవితాలు ఉన్నాయని, రాజకీయాలు చేయవద్దు హితవు పలికారు. ఏప్రిల్ 14న పోరాటం ప్రారంభమైనప్పటి నుండి ఖార్టూమ్లోని భారత రాయబార కార్యాలయం చాలా మంది భారతీయ పౌరులు, సూడాన్లోని PIOలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. మీరు వారి పరిస్థితిని రాజకీయం చేయడం చాలా బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్న భారతీయులను ప్రమాదంలో పడేయడాన్ని ఏ ఎన్నికల లక్ష్యం సమర్థించదన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ మరో ట్వీట్లో రాశారు. ఆఫ్రికన్ దేశంపై నియంత్రణ కోసం పాలక సైనిక పాలనలోని ప్రత్యర్థి వర్గాలు పోరాడుతున్న సూడాన్లో ప్రభుత్వ ప్రయత్నాలను వివరించే థ్రెడ్ను కూడా కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు.
Their details and locations cannot be made public for security reasons. Their movement is constrained by fierce fighting that is ongoing.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
తాజావార్తలు
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!