Tribals stuck in Sudan : ఆ విషయంలో రాజకీయం చేయవద్దు.. సిద్ధరామయ్యకు కేంద్ర మంత్రి జైశంకర్ హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూడాన్లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన 31 మంది గిరిజనుల సురక్షితంగా తిరిగి భారత్ కు తీసుకురావడంలో చర్యలు తీసుకోవాలంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి శంకర్ తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రంలోని గిరిజన వర్గానికి చెందిన వారిని తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉందని అన్నారు.
Also Read:Jagadish Shettar: కర్ణాటక బీజేపీలో టికెట్ల పంచాయతీ… తెర వెనుక ఉన్నది అతనే..
Simply appalled at your tweet! There are lives at stake; don’t do politics.
Also Read
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
Since the fighting started on April 14th, the Embassy of India in Khartoum has been continuously in touch with most Indian Nationals and PIOs in Sudan. https://t.co/MawnIwStQp
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
సూడాన్లోని హక్కీ పిక్కీలు గత కొన్ని రోజులుగా ఆహారం లేకుండా చిక్కుకుపోయారని, వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇంకా చర్యలు ప్రారంభించలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆరోపణకు జైశంకర్ నుండి పదునైన బదులిచ్చారు. ప్రమాదంలో జీవితాలు ఉన్నాయని, రాజకీయాలు చేయవద్దు హితవు పలికారు. ఏప్రిల్ 14న పోరాటం ప్రారంభమైనప్పటి నుండి ఖార్టూమ్లోని భారత రాయబార కార్యాలయం చాలా మంది భారతీయ పౌరులు, సూడాన్లోని PIOలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. మీరు వారి పరిస్థితిని రాజకీయం చేయడం చాలా బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్న భారతీయులను ప్రమాదంలో పడేయడాన్ని ఏ ఎన్నికల లక్ష్యం సమర్థించదన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ మరో ట్వీట్లో రాశారు. ఆఫ్రికన్ దేశంపై నియంత్రణ కోసం పాలక సైనిక పాలనలోని ప్రత్యర్థి వర్గాలు పోరాడుతున్న సూడాన్లో ప్రభుత్వ ప్రయత్నాలను వివరించే థ్రెడ్ను కూడా కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు.
Their details and locations cannot be made public for security reasons. Their movement is constrained by fierce fighting that is ongoing.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!