Tribals stuck in Sudan : ఆ విషయంలో రాజకీయం చేయవద్దు.. సిద్ధరామయ్యకు కేంద్ర మంత్రి జైశంకర్ హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూడాన్లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన 31 మంది గిరిజనుల సురక్షితంగా తిరిగి భారత్ కు తీసుకురావడంలో చర్యలు తీసుకోవాలంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి శంకర్ తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రంలోని గిరిజన వర్గానికి చెందిన వారిని తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉందని అన్నారు.
Also Read:Jagadish Shettar: కర్ణాటక బీజేపీలో టికెట్ల పంచాయతీ… తెర వెనుక ఉన్నది అతనే..
Simply appalled at your tweet! There are lives at stake; don’t do politics.
Also Read
Since the fighting started on April 14th, the Embassy of India in Khartoum has been continuously in touch with most Indian Nationals and PIOs in Sudan. https://t.co/MawnIwStQp
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
సూడాన్లోని హక్కీ పిక్కీలు గత కొన్ని రోజులుగా ఆహారం లేకుండా చిక్కుకుపోయారని, వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇంకా చర్యలు ప్రారంభించలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆరోపణకు జైశంకర్ నుండి పదునైన బదులిచ్చారు. ప్రమాదంలో జీవితాలు ఉన్నాయని, రాజకీయాలు చేయవద్దు హితవు పలికారు. ఏప్రిల్ 14న పోరాటం ప్రారంభమైనప్పటి నుండి ఖార్టూమ్లోని భారత రాయబార కార్యాలయం చాలా మంది భారతీయ పౌరులు, సూడాన్లోని PIOలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. మీరు వారి పరిస్థితిని రాజకీయం చేయడం చాలా బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్న భారతీయులను ప్రమాదంలో పడేయడాన్ని ఏ ఎన్నికల లక్ష్యం సమర్థించదన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ మరో ట్వీట్లో రాశారు. ఆఫ్రికన్ దేశంపై నియంత్రణ కోసం పాలక సైనిక పాలనలోని ప్రత్యర్థి వర్గాలు పోరాడుతున్న సూడాన్లో ప్రభుత్వ ప్రయత్నాలను వివరించే థ్రెడ్ను కూడా కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు.
Their details and locations cannot be made public for security reasons. Their movement is constrained by fierce fighting that is ongoing.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!