Tribals stuck in Sudan : ఆ విషయంలో రాజకీయం చేయవద్దు.. సిద్ధరామయ్యకు కేంద్ర మంత్రి జైశంకర్ హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూడాన్లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన 31 మంది గిరిజనుల సురక్షితంగా తిరిగి భారత్ కు తీసుకురావడంలో చర్యలు తీసుకోవాలంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి శంకర్ తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రంలోని గిరిజన వర్గానికి చెందిన వారిని తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉందని అన్నారు.
Also Read:Jagadish Shettar: కర్ణాటక బీజేపీలో టికెట్ల పంచాయతీ… తెర వెనుక ఉన్నది అతనే..
Simply appalled at your tweet! There are lives at stake; don’t do politics.
Also Read
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
Since the fighting started on April 14th, the Embassy of India in Khartoum has been continuously in touch with most Indian Nationals and PIOs in Sudan. https://t.co/MawnIwStQp
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
సూడాన్లోని హక్కీ పిక్కీలు గత కొన్ని రోజులుగా ఆహారం లేకుండా చిక్కుకుపోయారని, వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇంకా చర్యలు ప్రారంభించలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆరోపణకు జైశంకర్ నుండి పదునైన బదులిచ్చారు. ప్రమాదంలో జీవితాలు ఉన్నాయని, రాజకీయాలు చేయవద్దు హితవు పలికారు. ఏప్రిల్ 14న పోరాటం ప్రారంభమైనప్పటి నుండి ఖార్టూమ్లోని భారత రాయబార కార్యాలయం చాలా మంది భారతీయ పౌరులు, సూడాన్లోని PIOలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది అని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. మీరు వారి పరిస్థితిని రాజకీయం చేయడం చాలా బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్న భారతీయులను ప్రమాదంలో పడేయడాన్ని ఏ ఎన్నికల లక్ష్యం సమర్థించదన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ మరో ట్వీట్లో రాశారు. ఆఫ్రికన్ దేశంపై నియంత్రణ కోసం పాలక సైనిక పాలనలోని ప్రత్యర్థి వర్గాలు పోరాడుతున్న సూడాన్లో ప్రభుత్వ ప్రయత్నాలను వివరించే థ్రెడ్ను కూడా కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు.
Their details and locations cannot be made public for security reasons. Their movement is constrained by fierce fighting that is ongoing.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 18, 2023
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..