US-Canada Border: అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నం.. భారతీయ కుటుంబం దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించి మరణించిన ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతదేహాలను కెనడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారిలో కెనడా నుండి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో యుఎస్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారతీయ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. యుఎస్-కెనడా సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నించిన భారతీయ కుటుంబం చనిపోయింది.
రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు చెందారు. మృతుల్లో ఒకరు కెనడా పాస్పోర్ట్లు కలిగిన రొమేనియన్ సంతతికి చెందినవారు కాగా.. మరొకరు భారతదేశానికి చెందినవారు. అక్రమంగా యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తరువాత కెనడా-యుఎస్ సరిహద్దు సమీపంలోని మార్ష్లో చనిపోయారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఓ వ్యక్తికి చెందిన బోల్తాపడిన పడవ సమీపంలో వారి మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఐదుగురు పెద్దలు ఉండగా.. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఒక పిల్లవాడు ఉన్నారు.
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
Also Read: RSS chief Mohan Bhagwat: పాక్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..
అందరూ కెనడా నుండి యుఎస్లోకి అక్రమ ప్రవేశానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతదేహాలలో ఒకదాని నుండి పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, రెండవ శిశువు కూడా తప్పిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. అందరూ కెనడా నుండి యునైటెడ్ స్టేట్స్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు భావిస్తున్నారు.
మోహాక్ గిరిజన భూభాగం కెనడియన్ ప్రావిన్సులు క్యూబెక్, అంటారియో – US రాష్ట్రం న్యూయార్క్లో విస్తరించి ఉంది. ఆ ప్రాంతంలో వైమానిక శోధనలో మొదటి మృతదేహం కనుగొనబడింది. మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు శవపరీక్షతో పాటు టాక్సికాలజీ పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నారు. అక్వేసాస్నే గుండా USలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి 48 మంది అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?