భారత్ – కివీస్ : ముగిసిన మూడో రోజు…
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 69 పరుగులతో ఉన్న భారత జట్టు ఈరోజు 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లెర్ ఇచ్చింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో మయాంక్ అర్ధశతకంతో రాణించాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు వేగంగా అదే ప్రయత్నంలో వికెట్లు త్వరగా ఇచ్చేసారు. చివర్లో అక్షర్ పటేల్ కేవలం 26 బంతుల్లో 41 పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు లీడ్ 539 పరుగులకు చేరుకుంది.
ఇక 540 పగల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ కు అశ్విన్ షాక్ ఇచ్చాడు. మొదట కెప్టెన్ టామ్ లాథమ్ ను 6 పరుగులకే వెన్నకి పంపిన అశ్విన్… ఆ తర్వాత విల్ యంగ్, రాస్ టేలర్ ను పెవిలియన్ చేర్చాడు. దాంతో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ ను డారిల్ మిచెల్ (60) హాఫ్ సెంచరీతో ముందుకు నడిపిస్తుండగా.. అతడ్ని అక్షర్ వెన్నకి పంపాడు. ఆ వెంటనే టామ్ బ్లండెల్ రన్ ఔట్ అయ్యాడు. దాంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ కు ఇంకా రెండు రోజులు సమయం ఉన్న టీం ఇండియా గెలవాలంటే ఇంకా 5 వికెట్లు తీస్తే చాలు.. అదే కివీస్ గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాల్సి ఉంటుంది.
Also Read
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!