ఐరాసలో చైనాకు భారత్ కౌంటర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ శాంతి భద్రతలు, మినహాయింపులు, నిర్వహణ, అసమానతలు, సంఘర్షణలు తదితర అంశాలపై ఐరాసలో చర్చ జరిగింది. ఈ చర్చలో భారత్ తరపున కేంద్ర విదేశాంగ సహాయమంత్రి డాక్టర్ రాజ్కుమార్ రంజన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భందా ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాలకు ఎల్లప్పుడు భారత్ అండగా ఉంటుందని, ఆయా దేశాల ప్రాధాన్యతలను గౌరవిస్తూ సహకరిస్తామని అన్నారు.
Read: గ్లోబల్ వార్మింగ్: ఆ దేశం కనుమరుగౌతుందా?
Also Read
- Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్కు అపాయింట్మెంట్
- Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
- Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
- Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్కు వీసీకే మద్దతు
ఇతర దేశాలకు సాయం పేరుతో రుణభారాన్ని మోపబోమని డాక్టర్ రంజన్ సింగ్ పేర్కొన్నారు. మానవతా దృక్పధంతోనే పేద దేశాలకు సహాయం చేస్తున్నామని, ఎప్పుడూ ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చి రుణభారాన్ని మోపబోమని తెలిపారు. పొరుగున ఉన్న దేశాలకైనా, ఆఫ్రికన్ దేశాలకైనా అక్కడి డిమాండ్ మేరకే సహాయం అందిస్తామని, బెల్ట్ అండ్ రోడ్ పేరుతో పెట్టుబడులు పెట్టి ఆయా దేశాలపై రుణభారాన్ని పెంచే దేశాల మాదిరిగా తాము చేయబోమని భారత్ పేర్కొన్నది.
తాజావార్తలు
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
-
Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్కు అపాయింట్మెంట్
-
BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం..
-
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత