వైఎస్ జగన్: వ్యాపారవేత్త నుంచి ముఖ్యమంత్రిగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ మొదటిసారి 2009లో కడప పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2009 సెప్టెంబర్ 2 వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ ఒదార్పు యాత్ర చేసేందుకు సంకల్పించారు. కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతించకపోవడంతో విభేదించి 2011, మార్చి 11 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పలు వ్యాపారాలు నిర్వహించేవారు. వ్యాపారవేత్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, 2009లో రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు.
Read: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్… దీనిపైనే చర్చ…
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
2011లో కడప పార్లమెంట్ నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటితో విజయం సాధించారు. రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తరువాత ఏపీ రాజకీయాలపైనే వైఎస్ పూర్తి దృష్టి సారించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షంలో కీలక పాత్ర వహించింది.
Read: ఏపీ జగన్ బర్త్డే.. నగరిలో టెన్షన్ టెన్షన్..
రాష్ట్రవిభజనకు సంబంధించిన హామీలు, ప్రత్యేక హోదా తదితర హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం కావడంతో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 2017 నవంబర్ 16న పాదయాత్రను ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించారు. ఈ పాదయాత్ర తరువాత జరిగిన ఎన్నికల్లో వైపీసీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయగా వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది.
తాజావార్తలు
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..