బీజేపీ ఎదురుదాడి: ఆ రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ మౌనం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లఖింపూర్ ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రైతుల విషయంలో, దళితుల విషయంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందని, బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూపీలోని లఖింపూర్ బాధితులను పరామర్శించిన తరువాత యూపీలో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై బీజేపీ నేత ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్రతో పాటుగా ఇరత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దేశంలోని రైతులపైనా, దళితులపైనా కాంగ్రెస్ నేతలకు నిజంగా గౌరవం ఉంటే అయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులపై కూడా స్పందించాలని, ఆయా రాష్ట్రాల్లో వారిపై జరుగుతున్న దాడులను కూడా ఖండించాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.
Read: హరీష్పై రఘునందన్ సంచలన వ్యాఖ్యలు.. 6 నెలల తర్వాత ఔట్..!
Also Read
- Tags
తాజావార్తలు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!