580 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గడిచిన 580 ఏళ్లలో ఆకాశంలో ఎన్నడూ చోటుచేసుకోని అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈనెల 19న సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఆకాశంలో దర్శనమివ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని కోల్కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్ దేబిప్రసాద్ దురై శనివారం వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం ఈనెల 19న మధ్యాహ్నం 12:48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:17 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. మొత్తం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్ల పాటు పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: కేరళలో వివాదంగా మారిన ‘చీర’
Also Read
చంద్రోదయం తర్వాత గ్రహణంలోని చిట్టచివరి ఘట్టం మాత్రమే దర్శనమిస్తుందని.. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని భూమి నీడ 97 శాతం మేర కప్పేస్తుందని దేబిప్రసాద్ దురై వెల్లడించారు. కాగా ఇలాంటి చంద్రగ్రహణం 580 ఏళ్ల కిందట అంటే 1440, ఫిబ్రవరి 18వ తేదీన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు చూడటం మిస్ అయితే మళ్లీ 2,269 సంవత్సరం ఫిబ్రవరి 8 వరకు వేచి చూడాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!